తెలంగాణలో ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను కేంద్రం పెంచింది. రాష్ట్రానికి అదనంగా 12 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించినట్టు తెలిసింది. నాన్క్యాడర్ పోలీస్ అధికారులకు దాదాపు 12 మందికి…
భారత్-చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో వీర మరణం పొందిన కల్నల్ బిక్కమల్ల సంతోష్బాబుకు(37) మహావీర్చక్ర పురస్కారం లభించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ భార్య, తల్లి ఈ…
సచివాలయంలో వివిధ క్యాడర్లలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు 125 మందిని ప్రభుత్వం బదిలీ చేసి, పోస్టింగ్లు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఉత్తర్వులు జారీ…
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి బారిన పడిన 3,909 మంది జర్నలిస్టులకు ఇప్పటివరకు రూ.5.56 కోట్లు అందించినట్టు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.…
నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం వాడపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ఐజీ ఎన్.శివశంకర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల క్రితం పోలీసు…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రులు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ వెంట బేగంపేట విమానాశ్రయం నుంచి సాయంత్రం ప్రత్యేక…
మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని జమున హేచరీస్ పరిశ్రమ వ్యర్థాలపై ఆదివారం పంచాయతీరాజ్ అధికారులు విచారణ చేపట్టారు. తూప్రాన్ డీఎల్పీవో వరలక్ష్మి, గతంలో ఎంపీవోగా…
వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఈ నెల 24న కేంద్ర కేబినెట్ భేటీ కానున్నది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుపై చర్చించి ఆమోదం తెలుపనున్నది.…
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేయడంపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయిత్ హర్షం వ్యక్తం చేశారు. ఇది…
కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇవాళ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. రైతులు చేపట్టిన…









