తెలంగాణ రాష్ట్రానికి మరో 12 మంది ఐపీఎస్‌లు

తెలంగాణలో ఐపీఎస్‌ క్యాడర్‌ సంఖ్యను కేంద్రం పెంచింది. రాష్ట్రానికి అదనంగా 12 మంది ఐపీఎస్‌ అధికారులను కేటాయించినట్టు తెలిసింది. నాన్‌క్యాడర్‌ పోలీస్‌ అధికారులకు దాదాపు 12 మందికి…

Continue Reading →

కల్నల్‌ సంతోష్‌ బాబుకు మహావీర్‌ చక్ర పురస్కారం

భారత్‌-చైనా సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో వీర మరణం పొందిన కల్నల్‌ బిక్కమల్ల సంతోష్‌బాబుకు(37) మహావీర్‌చక్ర పురస్కారం లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సంతోష్‌ భార్య, తల్లి ఈ…

Continue Reading →

తెలంగాణ సచివాలయంలో భారీగా ఉద్యోగుల బదిలీ, పోస్టింగ్‌లు

సచివాలయంలో వివిధ క్యాడర్లలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు 125 మందిని ప్రభుత్వం బదిలీ చేసి, పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఉత్తర్వులు జారీ…

Continue Reading →

తెలంగాణ జర్నలిస్టులకు కరోనా సాయం 5.56 కోట్లు

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ మహమ్మారి బారిన పడిన 3,909 మంది జర్నలిస్టులకు ఇప్పటివరకు రూ.5.56 కోట్లు అందించినట్టు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు.…

Continue Reading →

వాడపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ సస్పెన్షన్‌

నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం వాడపల్లి ఎస్ఐ విజయ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఐజీ ఎన్‌.శివశంకర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల క్రితం పోలీసు…

Continue Reading →

ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రులు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్‌ వెంట బేగంపేట విమానాశ్రయం నుంచి సాయంత్రం ప్రత్యేక…

Continue Reading →

జమున హేచరీస్‌ వ్యర్థాల పారబోతపై అధికారుల పరిశీలన

మెదక్‌ జిల్లాలోని మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని జమున హేచరీస్‌ పరిశ్రమ వ్యర్థాలపై ఆదివారం పంచాయతీరాజ్‌ అధికారులు విచారణ చేపట్టారు. తూప్రాన్‌ డీఎల్‌పీవో వరలక్ష్మి, గతంలో ఎంపీవోగా…

Continue Reading →

వ్యవసాయ చట్టాల రద్దుకు 24న కేంద్ర కేబినెట్‌ భేటీ

వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఈ నెల 24న కేంద్ర కేబినెట్‌ భేటీ కానున్నది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుపై చర్చించి ఆమోదం తెలుపనున్నది.…

Continue Reading →

ఇది రైతులు సాధించిన గొప్ప విజ‌యం.. ఇక‌పైనా ఆందోళ‌న కొన‌సాగుతుంది : బీకేయూ నేత‌ రాకేష్ తికాయిత్‌

వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌క‌ట‌న చేయ‌డంపై భార‌తీయ కిసాన్ యూనియ‌న్ (బీకేయూ) నేత‌ రాకేష్ తికాయిత్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇది…

Continue Reading →

రైతుల స‌త్యాగ్ర‌హం.. అహంకారాన్ని ఓడించింది: రాహుల్ గాంధీ

కొత్త సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ఇవాళ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. రైతులు చేప‌ట్టిన…

Continue Reading →