తెలంగాణ ఆర్టీసీ చైర్మన్గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ప్రస్తుతం గోవర్ధన్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తనను…
విశిష్టమైన చెట్లను పెంచుదాం.. భవిష్యత్ తరాలను కాపాడుకుందాం.. దసరా పండుగ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ…
సూర్యాపేట జిల్లా కర్నాలకుంట చెరువు ఆక్రమణపై చెన్నై ఎన్జీటీలో విచారణ జరిగింది. చెరువును ఆక్రమణ చేసి రియల్ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారని ఎన్జీటీలో పిటిషన్ దాఖలయింది. సూర్యాపేట కలెక్టర్,…
రెండు తలల పామును అమ్మకానికి పెట్టిన ఓ ముఠాను అటవీ శాఖ విజిలెన్స్ విభాగం పట్టుకుంది. ఘట్ కేసర్ అటవీ ప్రాంతంలో ఈ పామును పట్టుకున్న ముఠా…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్…
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా కోరుట్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుంచి ఐదుగురికి టీటీడీ బోర్డు పాలక…
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 16న జరుగనున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2న సమావేశం జరుగనున్నది. శాసనసభ సమావేశాల నిర్వహణతో పాటు…
తెలంగాణ నుంచి ఏపీకి శాశ్వత బదిలీపై వెళ్లదలుచుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అక్టోబర్ 15లోగా తమ విభాగాధిపతి/శాఖాధిపతికి దరఖాస్తు చేసుకో వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది.…
ఈ నెల 14న (మంగళవారం) ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి (Yadadri Temple) పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా యాదాద్రి అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఈ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. సూర్యాపేట, ఖమ్మం, నాగర్కర్నూల్, కామారెడ్డి జిల్లాలో ఎంపికచేసిన…









