ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోరాటాలు, బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ రీతిలో…

Continue Reading →

అసెంబ్లీలో రాష్ట్ర అవ‌త‌రణ వేడుక‌లు..

తెలంగాణ రాష్ట్ర ఎనిమిదో అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా అసెంబ్లీలో వేడుకలు నిర్వహించారు. శాసనమండలిలో మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అసెంబ్లీలో స్పీక‌ర్…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ కాప్రా స‌ర్కిల్ డీఈ

జీహెచ్ఎంసీ కాప్రా స‌ర్కిల్ డీఈ మ‌హాల‌క్ష్మి అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ)కి చిక్కారు. స్వీప‌ర్ నుంచి లంచం తీసుకుంటూ మ‌హాల‌క్ష్మి ప‌ట్టుబ‌డ్డారు. జీహెచ్ఎంసీలో ప‌నిచేస్తున్న మ‌హిళా స్వీప‌ర్…

Continue Reading →

తెలంగాణలో మరో పదిరోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు

కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో లాక్‌డౌన్‌ మినహాయింపు సమయాన్ని పెంచింది.…

Continue Reading →

నిమ్స్‌లో వ్యాక్సిన్‌ పంపిణీలో అవకతవకలు

నిమ్స్‌లో వ్యాక్సిన్‌ పంపిణీలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. నిమ్స్‌లో 7వేల మంది అనర్హులకు వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిమ్స్‌లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఇంటలిజెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై నిమ్స్‌…

Continue Reading →

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మూడు చారిత్ర‌క నిర్ణ‌యాలు

పర్యావరణ ప‌రిర‌క్ష‌ణ‌కు సంబంధించి ప్ర‌పంచవ్యాప్తంగా మూడు చారిత్ర‌క‌ నిర్ణయాలు వెలువ‌డ్డాయి. ఎనిమిది మంది పిల్లలు దాఖ‌లు చేసిన పిటిష‌న్లో బొగ్గు గనిని నిషేధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని అక్క‌డి…

Continue Reading →

ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా జర్నలిస్టులు : డీహెచ్‌ శ్రీనివాసరావు

జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు. ఎల్లుండి నుంచి జర్నలిస్టులకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. సమాచారశాఖ ద్వారా…

Continue Reading →

సీబీఐ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సుబోధ్ కుమార్ జైస్వాల్‌

సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ) డైరెక్ట‌ర్‌గా ఇవాళ ఐపీఎస్ సుబోధ్ కుమార్ జైస్వాల్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు.  సీబీఐ డైర‌క్ట‌ర్‌గా ఆయ‌న రెండేళ్ల పాటు త‌న విధులు…

Continue Reading →

ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ భేటీ

ఈ నెల 30వ తేదీ (ఆదివారం) న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి…

Continue Reading →

అగ్నిప్రమాద ఘటనలో ప్రాణనష్టమేమీ జరగలేదు : కలెక్టర్ వినయ్‌ చంద్‌

విశాఖ నగరంలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ సంస్థ (హెచ్‌పీసీఎల్‌)లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణనష్టమేమీ జరగలేదని ఆ జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది,…

Continue Reading →