తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోరాటాలు, బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ రీతిలో…
తెలంగాణ రాష్ట్ర ఎనిమిదో అవతరణ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో వేడుకలు నిర్వహించారు. శాసనమండలిలో మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అసెంబ్లీలో స్పీకర్…
జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డీఈ మహాలక్ష్మి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కారు. స్వీపర్ నుంచి లంచం తీసుకుంటూ మహాలక్ష్మి పట్టుబడ్డారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న మహిళా స్వీపర్…
కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో లాక్డౌన్ మినహాయింపు సమయాన్ని పెంచింది.…
నిమ్స్లో వ్యాక్సిన్ పంపిణీలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. నిమ్స్లో 7వేల మంది అనర్హులకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిమ్స్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఇంటలిజెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై నిమ్స్…
పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మూడు చారిత్రక నిర్ణయాలు వెలువడ్డాయి. ఎనిమిది మంది పిల్లలు దాఖలు చేసిన పిటిషన్లో బొగ్గు గనిని నిషేధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని అక్కడి…
జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు. ఎల్లుండి నుంచి జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. సమాచారశాఖ ద్వారా…
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్గా ఇవాళ ఐపీఎస్ సుబోధ్ కుమార్ జైస్వాల్ బాధ్యతలు స్వీకరించారు. సీబీఐ డైరక్టర్గా ఆయన రెండేళ్ల పాటు తన విధులు…
ఈ నెల 30వ తేదీ (ఆదివారం) న మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి…
విశాఖ నగరంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ (హెచ్పీసీఎల్)లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణనష్టమేమీ జరగలేదని ఆ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది,…









