కరోనా మహమ్మారి మరో ఉన్నతాధికారిని బలి తీసుకున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య(55) పది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ పాత టెర్మినల్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. సీడీయూ 3వ యూనిట్లో దట్టమైన పొగలతో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన…
గత రెండు వారాలుగా నగరంలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తాజాగా విడుదల చేసిన CAAQMS (కంటిన్యూస్ ఆంబియంట్ ఎయిర్…
తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్చాన్స్లర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)…
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొన్నది. ప్రముఖ సినీ నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు కన్నుమూశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి…
ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. వచ్చే 20 వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ…
టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి బీ జనార్దన్ రెడ్డితోపాటు ఏడుగురు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. వీరికి టీఎస్పీఎస్సీ సిబ్బందితో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు…
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తోపాటు ఏడుగురు సభ్యులను బుధవారం సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వెంటనే…
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ క్రమంలో నేషనల్ హెల్త్ అథారిటీతో తెలంగాణ వైద్యారోగ్యశాఖ…
తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కంట్రోల్ కోసం ఈ నెల 22 వరకు 10 రోజుల లాక్ డౌన్ విధించగా..…









