భారీ వర్షాలు, వరదలపై ప్రజలకు సీఎం కేసీఆర్‌ హెచ్చరిక

తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్‌ శనివారం అత్యవసర సమీక్ష…

Continue Reading →

జీడిమెట్ల పారిశ్రామిక‌వాడలో భారీ అగ్నిప్ర‌మాదం

జీడిమెట్ల పారిశ్రామికవాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. వ‌శిష్ట లైఫ్ సైన్సెస్ కెమిక‌ల్ కంపెనీలో రియాక్ట‌ర్ పేలిపోయింది. దీంతో కెమిక‌ల్ కంపెనీలోని రేకులు ఎగిరిపోయాయి. మంట‌లు ఎగిసిప‌డ్డాయి. అగ్నిమాప‌క…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 13 మండ‌లాలు ఏర్పాటు..

తెలంగాణ‌లో కొత్త‌గా 13 మండ‌లాలు ఏర్పాటు అయ్యాయి. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌, స్థానిక ప్ర‌జా అవ‌స‌రాల‌ను ప‌రిశీలించి, పరిపాల‌నా సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా మ‌రికొన్ని మండ‌లాల‌ను ఏర్పాటు చేయాల‌ని సీఎం…

Continue Reading →

రెండోదశ నాడు – నేడు పనులను వేగవంతం చేయాలి : ఏపీ సీఎం జగన్‌

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు కింద చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల రెండో విడత పనులను వేగవంతం చేయాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇవాళ విద్యాశాఖపై…

Continue Reading →

వినాయక విగ్రహాల తయారీపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు (High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (plaster of paris) విగ్రహాల తయారీపై నిషేధం…

Continue Reading →

భద్రాచలం డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో సస్పెన్షన్‌

భద్రాచలం డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ రాజ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ గడల శ్రీనివాసరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. తాను ఉద్యోగం చేసే భద్రాచలం…

Continue Reading →

అటవీ శాఖలో దొంగలు తయారయ్యారు: సీఎం కేసీఆర్‌ ఫైర్‌

ఏటూరునాగారం సమీక్ష సందర్భంగా అటవీ శాఖ అధికారులపై సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. ‘‘ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో దొంగలు తయారయ్యారు. అన్నీ అమ్ముకుదొబ్బారు. ఒక్కచెట్టు అయినా ఉందా?’’ అని ములుగు…

Continue Reading →

రాష్ట్రపతి ఎన్నికల్లో డబ్బులు పంచారు: యశ్వంత్‌ సిన్హా

రాష్ట్రపతి ఎన్నికల్లో తన పోటీని.. ఒక పోరాటంగా అభివర్ణించుకున్నారు విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా. సోమవారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ.. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను కేవలం…

Continue Reading →

కాలుష్యానికి పిసిబి అధికారులు ఇప్పుడైనా అడ్డుకట్ట వేస్తారా.. ?

వర్షాకాలంలో చెరువులు, కుంటల్లోకి వ్యర్థాలు వదులుతున్న పరిశ్రమలు సంగారెడ్డి, ఆర్.సి.పురం పరిధిలో విచ్చలవిడి పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమలు చర్యలు తీసుకోవడం తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తున్న పిసిబి…

Continue Reading →

హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలపై ఎన్.జి.టి. సీరియస్

హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలపై ఎన్జీటి (NGT) ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీ(GHMC) అచేతనత్వంపై మండిపడింది. చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పూర్తిస్థాయి…

Continue Reading →