తెలంగాణ‌లో లాక్‌ డౌన్ ఈ నెల 30 వరకు పొడిగింపు

తెలంగాణ‌లో లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కంట్రోల్ కోసం ఈ నెల 22 వ‌ర‌కు 10 రోజుల లాక్ డౌన్ విధించ‌గా..…

Continue Reading →

మంత్రి కేటీఆర్ అధ్య‌క్ష‌త‌న కొవిడ్ టాస్క్‌ఫోర్స్ క‌మిటీ స‌మావేశం

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్ బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన విష‌యం విదిత‌మే. క‌రోనా క‌ట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌కు తెలంగాణ…

Continue Reading →

లాక్‌డౌన్‌ గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన టీ సర్కార్‌

తెలంగాణలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి…

Continue Reading →

తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్‌

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కోవిడ్‌ కట్టడి కోసం రాత్రి కర్ఫ్యూ విధించినప్పటికి మహమ్మారి అదుపులోకి రావడం లేదు. తెలంగాణ హైకోర్టుతో సహా పలు…

Continue Reading →

నెల్లూరు కెమికల్‌ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌.. ముగ్గురి మృతి

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చండ్రపడియాలో విషాదం చోటు చేసుకుంది. చండ్రపడియాలోని కెమికల్‌ ఫ్యాక్టరీలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ లీకై ముగ్గురు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా…

Continue Reading →

రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

పెద్ద ఎత్తున కేసుల నమోదు, మరణాలు పెరగడంతో పాటు రాష్ట్రంలో పరిస్థితి భయానకంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రివర్గ సమావేశం రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది.…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 4,826 కరోనా కేసులు.. 32 మంది మృతి

 తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,826 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 7,754 మంది కోలుకున్నారు. 32 మంది మృత్యువాతపడ్డారు.…

Continue Reading →

కడప పేలుడు ఘటనపై విచారణ ముమ్మరం : ఎస్పీ అన్బురాజన్‌

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనపై విచారణను ముమ్మరం చేశామని కడప ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన…

Continue Reading →

కడప క్వారీ పేలుడులో మృతులకు 10లక్షల పరిహారం

కడప జిల్లా మామిళ్లపల్లె క్వారీ పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం… మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షలు చొప్పున…

Continue Reading →

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్‌

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కరోనా బారినపడ్డారు. కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలినట్లు…

Continue Reading →