కడప పేలుడు ఘటన.. ఉన్నతస్థాయి కమిటీతో విచారణకు ప్రభుత్వం ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ 5 ప్రభుత్వశాఖలతో ఉన్నతస్థాయి…

Continue Reading →

కరోనాతో మునుగోడు తహసీల్దార్‌ సునంద మృతి

కరోనా బారిన పడిన నల్ల గొండ జిల్లా మునుగోడు తహసీల్దార్‌ సునంద (58) మృతి చెందారు. పక్షం రోజుల క్రితం వైరస్‌ బారినపడ్డారు. లంగ్స్‌ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా…

Continue Reading →

సున్నపురాయి గనుల్లో పేలుడు: తొమ్మిది మృతి

కడప జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించి తొమ్మిది మంది మరణించారు. కడప జిల్లా కలసపాడు మండలంలోని మామిళ్లపల్లె శివారులో శనివారం…

Continue Reading →

కొత్త మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు వీరే..

ఇటీవల తెలంగాణలో జరిగిన రెండు కార్పొరేషన్‌, ఐదు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసింది. అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. ఇక కార్పొరేషన్‌లకు…

Continue Reading →

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

తెలంగాణలో రాత్రి పూట కర్వ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో వారంరోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మే 15 వరకు కొనసాగనున్న రాత్రి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉందని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. గ్రీన్…

Continue Reading →

నకిరేకల్‌ మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా ఎన్నికైన రాచకొండ శ్రీను

నూతన పాలక వర్గం ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ మెరుగైన పాలన అందించాలని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన రాచకొండ…

Continue Reading →

తెలంగాణ‌ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించం : సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్‌డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే…

Continue Reading →

రాష్ట్రీయ లోక్‌ద‌ళ్‌ అధ్య‌క్షుడు చౌద‌రి అజిత్ సింగ్ క‌న్నుమూత‌

పెరుగుతున్న కరోనా వ్యాప్తి మ‌రింత వినాశనానికి దారితీస్తోంది. తాజాగా రాష్ట్రీయ‌ లోక్‌దళ్(ఆర్ఎల్‌డీ) అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ క‌రోనాతో కన్నుమూశారు. కరోనా బారిన ప‌డిన ఆయ‌న గురుగ్రామ్‌లోని…

Continue Reading →

ఈ నెల 7న మేయర్, చైర్మన్ల ఎన్నికలు

వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలు ఈ…

Continue Reading →