హైదరాబాద్‌లో ఒకేసారి 69 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

సుదీర్ఘ కాలం తర్వాత నగరంలో ఒకేసారి భారీ స్థాయిలో ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న 69 మందికి స్థాన చలనం కల్పిస్తూ కొత్వాల్‌…

Continue Reading →

అడవిని కొల్లగొట్టేందుకే కొత్త నియమాలు !

కేంద్రఅటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ జూన్ 28న జారీ చేసిన నూతన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసీల అటవీ హక్కులను కాలరాసి అటవీ భూములను ప్రైవేటు కంపెనీలకు…

Continue Reading →

వరదలపై సమీక్ష.. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దు: సీఎం కేసీఆర్‌

తెలంగాణలో వానలు, వరదలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా..…

Continue Reading →

తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడిగిస్తున్నట్టు బుధవారం ఓ…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా తన పుట్టిన రోజును పురస్కరించుకొని.. రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నాంపల్లిలోని రైతుబంధు సమితి కార్యాలయ…

Continue Reading →

బీజేపీ అస‌మ‌ర్థ‌త వ‌ల్ల‌ దేశం ప‌రువుపోతున్న‌ది : సీఎం కేసీఆర్‌

దేశంలో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ న‌డుస్తున్న‌దని, బీజేపీ అస‌మ‌ర్థ‌త వ‌ల్ల దేశం ప‌రువుపోతున్న‌ద‌ని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. ఆదివారం సాయంత్రం ఆయ‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.…

Continue Reading →

ప్ర‌జ‌లంద‌రూ స్వీయ‌ నియంత్ర‌ణ పాటించాలి: సీఎం కేసీఆర్‌

భారీ వ‌ర్షాల‌పై ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉంద‌ని, ప్ర‌జ‌లంద‌రూ స్వీయ‌నియంత్ర‌ణ పాటించాల‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించిన‌ట్లు చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆయ‌న…

Continue Reading →

తెలంగాణలో మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవు

గత రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాల పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఇందులో…

Continue Reading →

ఏఐసీసీ కార్యదర్శిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

ఏఐసీసీ కార్యదర్శిగా ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. శ్రీధర్‌బాబుతో…

Continue Reading →

మారేడుప‌ల్లి సీఐ నాగేశ్వ‌ర్ రావుపై అత్యాచారం కేసు.. స‌స్పెండ్ చేసిన సీపీ

మారేడుప‌ల్లి సీఐ గేశ్వరరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో నాగేశ్వరరావుపై అత్యాచారం, హత్యాయత్నం, ఆర్మ్స్‌ చట్టం కింద  పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నాగేశ్వ‌ర్…

Continue Reading →