మేయ‌ర్లు, చైర్మ‌న్ల ఎన్నిక‌కు టీఆర్ఎస్ ప‌రిశీల‌కుల నియామ‌కం

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల‌కు మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్లు, సిద్దిపేట‌, అచ్చంపేట‌, జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్ మున్సిపాలిటీల‌కు చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్ల ఎన్నిక ప్ర‌క్రియ‌కు…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా ఉల్చాల, కాకర్ల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా సీనియర్ జర్నలిస్ట్ ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి, న్యాయవాది కాకర్ల చెన్నారెడ్డిని ఎంపిక చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 6,876 కరోనా కేసులు

కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 6,876 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా మరో 7,432 మంది…

Continue Reading →

జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్, అచ్చంపేట‌ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ప్ర‌భంజ‌నం

జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్, అచ్చంపేట‌ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టించింది. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. పూర్తి స్థాయి మెజార్టీని…

Continue Reading →

ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధం: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

పథకం ప్రకారం తనపై కుట్ర పన్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ తర్వాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ…

Continue Reading →

న‌కిరేక‌ల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవ‌సం

నకిరేకల్ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. న‌కిరేక‌ల్ మున్సిపాలిటీకి జ‌రిగిన ఎన్నికల ఫలితాలు వెల్ల‌డ‌య్యాయి. మొత్తం 20 వార్డుల‌కు గాను 12 వార్డుల‌ను టీఆర్ఎస్ కైవ‌సం…

Continue Reading →

ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయ‌లు విరాళం

చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియాల్ట్స్ సం‌స్థ ప్ర‌తినిధులు ఆదివారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు కోటి రూపాయ‌ల మొత్తాన్ని విరాళంగా అందించారు. నాద‌నీరాజ‌నం వేదిక‌పై దాతలు విరాళానికి సంబంధించిన డీడీని…

Continue Reading →

మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సూచన మేరకు రాష్ట్ర మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ చేస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని…

Continue Reading →

ఈట‌ల క‌బ్జా చేసింది నిజ‌మే.. క‌లెక్ట‌ర్ నివేదిక‌

మెద‌క్ జిల్లా మాసాయిపేట మండ‌లంలోని అచ్చంపేట‌, హ‌కీంపేట‌ గ్రామాల ప‌రిధిలోని అసైన్డ్ భూముల‌ను ఈట‌ల రాజేంద‌ర్ క‌బ్జా చేసింది నిజ‌మేనని అధికారులు తేల్చారు. ఈ మేర‌కు మెద‌క్…

Continue Reading →

నా గెలుపు కోసం కృషి చేసిన ప్ర‌తిఒక్క‌రికి కృత‌జ్ఞ‌తలు : నోముల భ‌గ‌త్

నాగార్జున‌సాగ‌ర్ ఉపఎన్నిక‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ మ‌ళ్లీ జ‌య‌కేతనం ఎగుర‌వేసింది. పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ ప్ర‌తీ రౌండ్‌లోనూ స్ప‌ష్ట‌మైన ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించి భారీ మెజార్టీతో గెలుపొందారు.…

Continue Reading →