గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా సీనియర్ జర్నలిస్ట్ ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి, న్యాయవాది కాకర్ల చెన్నారెడ్డిని ఎంపిక చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్…
కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 6,876 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. కొత్తగా మరో 7,432 మంది…
జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్, అచ్చంపేట మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. పూర్తి స్థాయి మెజార్టీని…
పథకం ప్రకారం తనపై కుట్ర పన్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ తర్వాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ…
నకిరేకల్ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. నకిరేకల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 20 వార్డులకు గాను 12 వార్డులను టీఆర్ఎస్ కైవసం…
చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియాల్ట్స్ సంస్థ ప్రతినిధులు ఆదివారం ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల మొత్తాన్ని విరాళంగా అందించారు. నాదనీరాజనం వేదికపై దాతలు విరాళానికి సంబంధించిన డీడీని…
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచన మేరకు రాష్ట్ర మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని…
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలోని అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేసింది నిజమేనని అధికారులు తేల్చారు. ఈ మేరకు మెదక్…
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ మళ్లీ జయకేతనం ఎగురవేసింది. పార్టీ అభ్యర్థి నోముల భగత్ ప్రతీ రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి భారీ మెజార్టీతో గెలుపొందారు.…









