నాగార్జున సాగర్ గడ్డపై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. సాగర్ ప్రజలు గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన…
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. 24 గంటల్లో 7,430 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులిటెన్లో పేర్కొంది. దీంతో తాజాగా…
చిత్తూరు జిల్లాలోని కరకంబాడి,నూనెగుండ్లపల్లి లో స్థాపించిన అమర రాజ బ్యాటరీస్ లిమిటెడ్(ఏఆర్బిఎల్) ను మూసి వేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణా మండలి నుంచి ఏప్రిల్ 30 వ…
కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, రోజుకు మూడు సార్లు సమీక్ష జరిపి స్వయంగా పర్యవేక్షించాలని సీఎస్ సోమేశ్ కుమార్కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.…
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈటల తమ భూములు కబ్జా చేశాడని రైతులు…
రాజకీయాల్లో అణచివేతలు సహజమని.. అసత్యాలతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండో సారి అధికారంలోకి…
తెలంగాణలో నేటితో నైట్ కర్ప్యూ ముగుస్తుండటంతో తదుపరి చర్యలపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్లో తెలిపింది.…
అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన గోపాల్ నాయక్ అనే రైతు నుంచి రూ.2…
ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ బజాజ్ ఆటో చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వైదొలిగారు. మే 1 నుంచి రాహుల్ బజాజ్ చైర్మన్ ఎమిరటస్ హోదాలో…









