ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుపెట్టి హరిత హారంలో భాగంగా మొక్కలు నాటిస్తోంది. అయితే కొన్నిచోట్ల కొందరు వ్యక్తులు ఆ చెట్లను…
స్టాఫ్ నర్సు ఉద్యోగ నియామక ఫలితాలను టీఎస్పీఎస్సీ గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఉద్యోగాలకు 2418 మందిని ఎంపిక చేసినట్లు తెలిపింది. అర్హులు లేక 893 పోస్టులు…
తెలంగాణలో లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రేపట్నుంచి 19 జిల్లా డయాగ్నొస్టిక్ హబ్లు ప్రారంభిస్తామన్నారు. హోం…
గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశ దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశానికి విద్యార్థులు మే 17 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. విద్యార్థులు…
కూకట్పల్లి పటేల్కుంట పార్కు వద్ద గురువారం మధ్యాహ్నం కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానికంగా ఉన్న హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో డబ్బులు నింపుతుండగా ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. నిన్న పదివేలకు పైగా నమోదైన కరోనా కేసులు.. నేడు 8 వేలకు పైగా నమోదు అయ్యాయి. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా…
కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు (87) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో చికిత్స కోసం నిమ్స్లో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఎమ్మెస్సార్ తుదిశ్వాస విడిచినట్లు…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. కొత్తగా 8 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మరో 8126 మంది…
సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా శనివారం ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ నూతలపాటి వెంకట రమణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన తన అధికారిక ట్విటర్…
భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమీణ స్వీకారం చేసిన జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ రమణ సుదీర్ఘ అనుభవం, ఆయన…









