సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ ఎన్వీ రమణ

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంటక రమణ నేడు(శనివారం) బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్‌ బాబ్డే పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా…

Continue Reading →

తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ : సీఎం కేసీఆర్

కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ సందర్భంగా సీఎం…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 7,432 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. సెకండ్‌ వేవ్‌లో తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,432 పాజిటివ్‌…

Continue Reading →

మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకారామారావు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మంత్రి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. స్వల్ప…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కొవిడ్‌ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా…

Continue Reading →

నేల తల్లి బాగుంటేనే భవిష్యత్తు : అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

 నేలతల్లి బాగుంటేనే.. మనం బాగుంటాం. భావి తరాలు బాగుంటాయని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పుడమి తల్లి మన అవసరాలను తీర్చగలదు…

Continue Reading →

తన పుట్టిన రోజును పురస్కరించుకొని మొక్కలు నాటిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన పుట్టిన రోజును పురస్కరించుకొని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 5,567 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 5,567 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. మరో 23…

Continue Reading →

600 మంది ఎస్‌బీఐ ఉద్యోగులకు కరోనా

 కరోనా రెండో వేవ్‌లో తెలంగాణలో తమ సంస్థకు చెందిన 600 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారని ఎస్‌బీఐ సీజీఎం ఓపీ మిశ్రా తెలిపారు. కరోనా కట్టడికి అన్ని…

Continue Reading →

శ్రీ సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం స్వామివారి తిరుకల్యాణ వేడుకలు జరుగుతున్నాయి. వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ…

Continue Reading →