కరోనా రోగులకు చికిత్సనందించే ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.…
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.…
కరోనా కష్టకాలంలో ఎంతో మంది పేదలకు ఆర్థికంగా సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖ నటుడు సోనూసూద్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని సోనూసూద్…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు అధికమతున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 4,446 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా మరో 12…
ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూశారు. నిన్న ఉదయం 11 గంటలకు గుండెపోటుతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస…
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమయ్యింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్…
ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎంపీడీవో ఆల్బర్ట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన…
నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై డీఐజీ ఏ.వి.రంగనాథ్ శుక్రవారం పోలీసు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.…
తెలంగాణ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,840 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ శుక్రవారం…
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ చీఫ్ రంజిత్ సిన్హా ఇవాళ కన్నుమూశారు. కరోనా వైరస్ వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. రంజిత్ సిన్హా 1974వ…









