మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర పశువుల సంతకు సంబంధించి నకిలీ రశీదు పుస్తకాలను ముద్రించి సంత ఆదాయాన్ని గండి కొట్టిన వ్యవహారంలో ఎంపీడీవో, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్…
యథేచ్ఛగా టేకు చెట్ల నరికివేతపై సీసీఎఫ్ ఆదేశాల మేరకు జిల్లా అటవీ శాఖ ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు స్పందించారు. దస్తురాబాద్ బీట్లోని దస్తురాబాద్, ఆకొండపేట గ్రామాల్లో నరికివేతకు…
వికారాబాద్ జిల్లాలోని పరిగి ఎంపీడీవో కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం రైడ్ చేశారు. ఈ సందర్భంగా రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ కార్యాలయ సిబ్బంది ఏసీబీకి…
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) తాత్కాలిక చైర్మన్గా ప్రొఫెసర్ చింతా సాయిలు నియమితులయ్యారు. టీఎస్పీఎస్సీ తాత్కాలిక చైర్మన్గా ఉన్న కృష్ణారెడ్డి పదవీకాలం పూర్తి కావడంతో టీఎస్పీఎస్సీలో…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో 684 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్లో పేర్కొంది.…
యాచారం మండలం మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సైదులు ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుమలదేవుని గుట్టపై చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న…
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు…
నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ కుమార్కు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది.…
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య కన్నుమూశారు. ఎమ్మెల్యే కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆయన గత మూడు నెలలుగా ఇంటికే…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 495 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ శనివారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. వైరస్ ప్రభావంతో…








