ఎంపీడీవో, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్

మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర పశువుల సంతకు సంబంధించి నకిలీ రశీదు పుస్తకాలను ముద్రించి సంత ఆదాయాన్ని గండి కొట్టిన వ్యవహారంలో ఎంపీడీవో, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్…

Continue Reading →

టేకు చెట్ల నరికివేతపై విచారణ

యథేచ్ఛగా టేకు చెట్ల నరికివేతపై సీసీఎఫ్‌ ఆదేశాల మేరకు జిల్లా అటవీ శాఖ ఫ్లయింగ్‌ స్కాడ్‌ అధికారులు స్పందించారు. దస్తురాబాద్‌ బీట్‌లోని దస్తురాబాద్‌, ఆకొండపేట గ్రామాల్లో నరికివేతకు…

Continue Reading →

పరిగి ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ సోదాలు

వికారాబాద్‌ జిల్లాలోని పరిగి ఎంపీడీవో కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం రైడ్‌ చేశారు. ఈ సందర్భంగా రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ కార్యాలయ సిబ్బంది ఏసీబీకి…

Continue Reading →

టీఎస్‌పీఎస్‌సీ తాత్కాలిక చైర్మన్‌గా ప్రొఫెస‌ర్‌ చింతా సాయిలు నియామకం

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(టీఎస్‌పీఎస్‌సీ) తాత్కాలిక చైర్మన్‌గా ప్రొఫెస‌ర్‌ చింతా సాయిలు నియమితులయ్యారు. టీఎస్‌పీఎస్‌సీ తాత్కాలిక చైర్మన్‌గా ఉన్న కృష్ణారెడ్డి పదవీకాలం పూర్తి కావడంతో టీఎస్‌పీఎస్‌సీలో…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 684 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో 684 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది.…

Continue Reading →

యాచారం మండలం మర్రిగూడలో కానిస్టేబుల్ సైదులు ‌ ఆత్మహత్య

యాచారం మండలం మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సైదులు ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుమలదేవుని గుట్టపై చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న…

Continue Reading →

నేటితో నాగార్జున సాగర్‌లో ముగియనున్న నామినేషన్ల పర్వం

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు…

Continue Reading →

నాగార్జునసాగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నోముల భగత్‌

నాగార్జునసాగర్‌‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు టీఆర్‌​ఎస్‌ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగ‌త ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌ కుమార్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది.…

Continue Reading →

అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య కన్నుమూత

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య కన్నుమూశారు. ఎమ్మెల్యే కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆయన గత మూడు నెలలుగా ఇంటికే…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 495 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 495 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. వైరస్‌ ప్రభావంతో…

Continue Reading →