సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయభాస్కర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. పెద్దవూర సర్పంచ్గా…
హైదరాబాద్లోని అంబర్పేటలో భారీ ప్రమాదం తప్పింది. అంబర్పేట పరిధిలోని గోల్నాక మారుతీనగర్లో ఉన్న ఓ యాసిడ్ కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున రియాక్టర్ పేలింది. ప్రమాద సమయంలో ఎవరూ…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 965 కొవిడ్…
టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు.. ముగ్గురిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి…
ఓ ఫార్మా కంపెనీతోపాటు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో బ్లాక్మనీ హైదరాబాద్లో భారీగా బ్లాక్మనీ బయటపడుతుంది. రెండు వారాల్లోనే రూ.3,200 కోట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఓ ఫార్మా కంపెనీతో…
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు…
భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్కు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 2019 సంవత్సరానికి గాను…
సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ను 2019కి గాను రజనీకాంత్ అందుకోనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రకటించారు. 51వ…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గురువారం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 887 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని…
పాన్, ఆధార్ కార్డు అనుసంధాన తుది గడువును జూన్ 30 వరకు ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31(బుధవారంతో) తో ఈ గడువు…









