త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణను నియ‌మించిన రాష్ట్ర‌ప‌తి

భార‌త సుప్రీంకోర్టు 48వ‌ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నియ‌మితుల‌య్యారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆయ‌నను నూత‌న సీజేఐగా నియ‌మించారు. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం…

Continue Reading →

త‌మిళ‌నాడులో ఓటేసిన తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సొంత రాష్ట్రమైన త‌మిళ‌నాడులో త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో త‌మిళిసై త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులు రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. తాజాగా…

Continue Reading →

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎస్పీ రెమా రాజేశ్వ‌రి బ‌దిలీ

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎస్పీ రెమా రాజేశ్వ‌రి బ‌దిలీ అయ్యారు. ఆమె స్థానంలో హైద‌రాబాద్ సీఐడీ విభాగం ఎస్పీ ఆర్ వెంక‌టేశ్వ‌ర్లు నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1097 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1097 కరోనా కేసులు నమోదవగా, మరో ఆరుగురు మృతిచెందారు. కొత్తగా 268 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో రాష్ట్రంలో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కామారెడ్డి ట్ర‌స్మా అధ్య‌క్షుడు

త‌న పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని కామారెడ్డి జిల్లా ట్ర‌స్మా(తెలంగాణ రికగ్నైస్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) అధ్య‌క్షుడు తానోబ ఆనంద్‌రావు ఆదివారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. స్థానిక చైత‌న్య…

Continue Reading →

ఖమ్మం, వరంగల్‌ పోలీసు కమిషనర్లును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ఖమ్మం, వరంగల్‌ పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా ఫుల్‌ అడిషనల్‌ ఛార్జీ తీసుకున్న పి. ప్రమోద్‌కుమార్‌ను ఆ…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,321 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,321 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాని వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది.…

Continue Reading →

ఈ నెల 10న జాతీయ లోక్‌ అదాలత్

ఈ నెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహణ జరగనుంది. అన్ని సివిల్‌, కాంపౌండబుల్‌ క్రిమినల్‌ కేసుల పరిష్కారం నిమిత్తం జాతీయ…

Continue Reading →

తెలంగాణతోనే కళాకారులకు గుర్తింపు : మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి

తెలంగాణ ప్రభుత్వ హయాంలో కవులు, కళాకారులకు గుర్తింపు లభించిందని మేడ్చల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ సమావేశపు హాల్‌లో శనివారం…

Continue Reading →