తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి కరోనా బారిన పడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్ పరీక్ష నిర్వహించగా శుక్రవారం ఫలితాలు వచ్చాయి. తనకు పాజిటివ్గా నిర్ధారణైందని పార్థసారథి…
ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ బోడుప్పల్ జలమండలి జీఎం శ్యాంసుందర్ నాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కాంట్రాక్టర్ నుంచి ఉప్పల్ వాటర్…
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల వరుసగా రోజు వారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,478 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని…
ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర…
తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 2,055 కరోనా కేసులు నమోదు కాగా.. ఏడుగురు మృతి చెందారు.…
భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. ఆలయ అధికారులు, వేదపండితులు గురువారం అరణ్య భవన్ లోమంత్రి…
కరోనాపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ప్రస్తుత పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం.. హైకోర్టుకు నివేదిక…
కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ ఈనెల 9న సమావేశం కానుంది. హైదరాబాద్లో ఉన్న జలసౌధలోని కార్యాలయం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్లతో ఈనెల 9న భేటీ…
లంచంగా తీసుకున్న రూ.5లక్షల డబ్బు కోసం ఏసీబీ అధికారులు రావడం గుర్తించి.. వారికి పట్టుబడకుండా ఉండేందుకు గ్యాస్ స్టౌ మంటల్లో డబ్బు తగలబెట్టేందుకు విఫలయత్నం చేసిన ఘటన…
తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మంగళవారం ప్రకటించారు. తాజాగా చేసుకున్న పరీక్షల్లో పాజిటివ్ తేలిందని తెలిపారు.…









