తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు: ఏపీ సీఎం జగన్

శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదిన పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.…

Continue Reading →

అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకున్న అటవీశాఖ అధికారులు

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కర్జెల్లి అటవీ రేంజ్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న కలపను సోమవారం అటవీ అధికారులు పట్టుకున్నారు.తెల్లవారుజామున బారెగూడ గ్రామం మీదుగా అక్రమంగా…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2251 కరోనా పాజటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శనివారం రాత్రి వరకు 3 వేలకుపైగా నమోదవగా, తాజాగా అంతకంటే వెయ్యి తక్కువ కేసులు రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి…

Continue Reading →

క‌రోనా హెల్ప్ లైన్ నంబ‌ర్లు.. ఎమ్మెల్సీ క‌విత ట్వీట్

క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతున్న నేప‌థ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ప్ర‌త్యేక హెల్ప్ లైన్ నంబ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా…

Continue Reading →

మాస్క్ ‌ధరించక పోతే రూ.1000 జరిమానా

కోవిడ్‌-19 వ్యాప్తి పెరిగిపోతున్న నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి  పబ్లిక్‌ ప్లేస్‌లోనూ, కార్యాలయాలు, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా…

Continue Reading →

శ్రీవారి సేవలో తదుపరి సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ఎన్వీ రమణ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,187 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌లో…

Continue Reading →

హజెలో ఫార్మా కంపెనీ కాలుష్యంపై నివేదిక ఇవ్వండి: ఎన్జీటీ

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం అంతెమ్మగూడెం గ్రామంలోని హజెలో ఫార్మా కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యం, తీసుకున్న చర్యలపై నివేదిక అందించాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ…

Continue Reading →

ఏసీబీకి పట్టుబడిన తిరుపతి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎం రఫీ

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోన్న ఎస్‌ఎం రఫీ రూ.9 వేలు లంచం తీసుకుంటూ శనివారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డాడు. తిరుపతిలోని శ్రీపురం కాలనీలో…

Continue Reading →

సమాచార కమిషనర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఖాళీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్‌ పోస్టులు రెండింటిని భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(జీపీఎం అండ్‌ ఏఆర్‌)కె.ప్రవీణ్‌ కుమార్‌…

Continue Reading →