దేశంలో ఎక్కువ మొక్కలు నాటింది తెలంగాణ రాష్ట్రం : కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్

దేశంలో ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రం తెలంగాణేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం రాజ్యసభలో ఎంపీ జి.సి. చంద్రశేఖర్‌ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర పర్యావరణ,…

Continue Reading →

తెలంగాణ తొలిత‌రం ఉద్య‌మ‌కారుడు కొల్లూరి చిరంజీవి క‌న్నుమూత‌

తెలంగాణ తొలి, మ‌లి ద‌శ ఉద్య‌మాల్లో కీల‌క పాత్ర పోషించిన డాక్ట‌ర్ చిరంజీవి కొల్లూరి(74) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గ‌చ్చిబౌలి ఏఐజీ ఆస్ప‌త్రిలో…

Continue Reading →

మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన గ‌వ‌ర్న‌ర్‌ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ రాష్ట్ర మ‌హిళ‌ల‌కు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించాల‌ని ఆమె కాంక్షించారు. మ‌హిళ‌ల విజ‌యాలు…

Continue Reading →

సంగారెడ్డి జిల్లాలో ఉన్న అరబిందో ఫార్మాలో అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో ఉన్న అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. హత్నూర మండలం గుండ్లమాచునూర్‌లో ఉన్న అరబిందో ఫార్మా తొమ్మిదో యూనిట్‌లో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత…

Continue Reading →

తెలంగాణలో కాటేదాన్, పటాన్‌చెరు కాలుష్య ప్రాంతాలని సీపీసీబీ నివేదిక

తెలంగాణలో రెండు.. నూర్‌ మహ్మద్‌ కుంట లేక్‌ (కాటేదాన్‌), పటాన్‌చెరు (మెదక్‌) కాలుష్య ప్రాంతాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తన తాజా నివేదికలో తెలిపింది.…

Continue Reading →

గుత్తా సుఖేందర్‌రెడ్డిని పరామర్శించిన మంత్రి జగదీశ్‌రెడ్డి

స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద దవాఖానలో చేరిన శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి…

Continue Reading →

నల్లమలలో అగ్నిప్రమాదం.. నలుగురు చెంచులకు గాయాలు

నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌  పరిధిలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు అగ్నికీలల్లో చిక్కుకున్న నలుగురు చెంచులకు గాయాలయ్యాయి. అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లిన…

Continue Reading →

మహిళా ఉద్యోగులకు రేపు సెలవు : సీఎం కేసీఆర్‌

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మహిళా ఉద్యోగులకు…

Continue Reading →

“ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం” : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం” కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని సరూర్ నగర్ చెరువు కట్ట ప్రాంతాల్లో…

Continue Reading →

అమ‌ర‌చింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి మృతి

అమ‌ర‌చింత మాజీ ఎమ్మెల్యే, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ డీసీసీబీ మాజీ చైర్మ‌న్ వీరారెడ్డి క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ…

Continue Reading →