దేశంలో ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రం తెలంగాణేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం రాజ్యసభలో ఎంపీ జి.సి. చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర పర్యావరణ,…
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన డాక్టర్ చిరంజీవి కొల్లూరి(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాష్ట్ర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె కాంక్షించారు. మహిళల విజయాలు…
సంగారెడ్డి జిల్లాలో ఉన్న అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. హత్నూర మండలం గుండ్లమాచునూర్లో ఉన్న అరబిందో ఫార్మా తొమ్మిదో యూనిట్లో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత…
తెలంగాణలో రెండు.. నూర్ మహ్మద్ కుంట లేక్ (కాటేదాన్), పటాన్చెరు (మెదక్) కాలుష్య ప్రాంతాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తన తాజా నివేదికలో తెలిపింది.…
స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద దవాఖానలో చేరిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి…
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పరిధిలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు అగ్నికీలల్లో చిక్కుకున్న నలుగురు చెంచులకు గాయాలయ్యాయి. అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లిన…
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మహిళా ఉద్యోగులకు…
పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం” కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని సరూర్ నగర్ చెరువు కట్ట ప్రాంతాల్లో…
అమరచింత మాజీ ఎమ్మెల్యే, మహబూబ్నగర్ డీసీసీబీ మాజీ చైర్మన్ వీరారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…









