‘ఆజాద్‌ కా అమృత్ మహోత్సవ్‌’‌’ కమిటీ భేటీ

‘ఆజాద్‌ కా అమృత్‌ మహోత్సవ్‌’ విజయవంతానికి బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ నెల…

Continue Reading →

గవర్నర్‌, సీఎం మహాశివరాత్రి శుభాకాంక్షలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి ఉపవాస పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్న ప్రజలకు…

Continue Reading →

తెలంగాణ పర్యటనకు రానున్న‌ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ

తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపులో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాష్ట్రానికి మరో గుర్తింపు దక్కనుంది. పచ్చదనం పెంపు, అడవుల పునరుజ్జీవనం, ప్రత్యామ్నాయ అటవీకరణ పనుల్లో తనదైన…

Continue Reading →

సిద్దిపేట కలెక్టర్‌ పి.వెంకట్రామిరెడ్డికి జైలు శిక్ష

తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఇద్దరు కలెక్టర్లు, ఆర్డీవోకు కోర్టు ధిక్కరణ నేరం కింద జైలు శిక్ష విధించింది. ఈ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణలో కోర్టు ఆదేశాలు…

Continue Reading →

మార్చి 15 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మార్చి 15వ తేదీ ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసన మండలి 15వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నాయి.…

Continue Reading →

అవినీతి అధికారి ఇంట్లో సోదాలు.. భారీగా బంగారం, న‌గ‌దు స్వాధీనం!

క‌ర్ణాట‌క‌లో ఓ అవినీతి అధికారి ఇంటి నుంచి భారీగా అక్ర‌మాస్తులు బ‌య‌ట‌ప‌డ్డాయి. చాముండేశ్వ‌రి ఎల‌క్ట్రిసిటీ స‌ప్ల‌య్ కార్పొరేష‌న్ ఆఫ్ మైసూర్ (CESCoM)లో సూప‌రింటెండెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కేఎం…

Continue Reading →

తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా హారిక

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్రమంలో పాల్గొని అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన ముద్దుగుమ్మ హ‌రిక‌. తాజాగా హారిక‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది.…

Continue Reading →

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ కి గ్లోబల్‌ ఉమెన్‌ అవార్డు

తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ ప్రతిష్ఠాత్మకమైన ‘టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ’ అవార్డును అందుకున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మల్టీ ఎథినిక్‌ అడ్వయిజరీ టాస్క్‌ఫోర్స్‌,…

Continue Reading →

అటవీశాఖలో అతివల ప్రాధాన్యం హర్షణీయం : కేంద్ర మంత్రి జవదేకర్‌

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసుల్లో మహిళలు వివిధ స్థానాల్లో విజయవంతంగా రాణిస్తున్నారని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. దేశంలో మూడు రాష్ర్టాల్లో పీసీసీఎఫ్‌లుగా మహిళలే…

Continue Reading →

గురుకుల ప్రిన్సిపల్‌ పోస్టుల తుది ఫలితాలు వెల్లడి

గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్‌ పోస్టుల తుది ఫలితాలను టీఎస్‌పీఎస్సీ సోమవారం వెల్లడించింది. ప్రిన్సిపల్‌ పోస్టులకు 187 మంది ఎంపికయ్యారని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో…

Continue Reading →