నేడు, రేపు బ్యాంకుల సమ్మె

ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో సమ్మెకు దిగనున్నారు. రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎ్‌ఫబీయూ) 2 రోజుల…

Continue Reading →

తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ సమయం ముగియడంతో పోలింగ్ స్టేషన్ల వద్ద ఎన్నికల సిబ్బంది గేట్లు మూసివేశారు. కానీ, భారీ ఎత్తున ఓటు వేసేందుకు పట్టభద్రులు క్యూలైన్లలో…

Continue Reading →

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్, సంగారెడ్డికి చెందిన 8 మంది మాన్సాన్ పల్లిలో ఓ శుభకార్యానికి ఆటోలో వెళ్తుండగా..అందోలు మండలం అల్మాయిపేట వద్ద…

Continue Reading →

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై కేంద్రం బ్యాన్‌

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధాన్ని విధించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి రెండు విడతల్లో నిషేధాన్ని ప్రతిపాదించింది. దీంతో…

Continue Reading →

తెలుగు కవి నిఖిలేశ్వర్‌కు కేంద్ర సాహిత్య అవార్డు

తెలుగు కవి నిఖిలేశ్వర్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన ‘అగ్నిశ్వాస (2017)’ కవితా సంపుటికి ఈ అవార్డు దక్కింది. యాదాద్రి-భువనగిరి జిల్లాకు చెందిన…

Continue Reading →

గ‌డువులోపు యాదాద్రి ప‌నుల పూర్తికి సీఎం కేసీఆర్ ఆదేశం

యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.…

Continue Reading →

ఈ నెల15 నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15 నుంచి 25 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ నెల 15న…

Continue Reading →

నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా నేటి నుంచి దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించాలని…

Continue Reading →

శివ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్రప‌తి, ప్ర‌ధాని

దేశ ప్ర‌జ‌ల‌కు మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కొవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ట్వీట్ చేశారు.  మహాశివరాత్రి శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు.…

Continue Reading →

మహా శివరాత్రి శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు..మహా శివరాత్రి శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్,– అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →