నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆత్మీయతను ఎప్పటికీ మరువలేను.. ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. రెండో రోజు ప్రారంభమైన…
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉదయం వచ్చారు. అమరావతి అసైన్డ్ భూ వ్యవహారంలో చంద్రబాబుకు…
అదనపు డీజీ హోదాలో సోమవారం సజ్జనార్ సైబరాబాద్ పోలీసు కమిషనర్గా బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సజ్జనార్ గౌరవ వందనాన్ని…
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ.. సరికొత్త పొదుపు పథకాన్ని ప్రారంభించింది. బచత్ ప్లస్ పేరుతో ఈ సేవింగ్స్ ప్లాన్ను పరిచయం చేసినట్లు సోమవారం సంస్థ…
ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని ఎస్వీజీ గ్రానైట్ పరిశ్రమలో సోమవారం రాత్రి…
తన జన్మదినం సందర్భంగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియాలో…
సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్ మండలం తీగుల్నర్సాపూర్లో గల ప్రసిద్ధి గాంచిన కొండపోచమ్మ ఆలయం నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ గా…
తెలంగాణ బడ్జెట్పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కసరత్తు చేస్తున్నారు. ప్రగతి భవన్లోఆర్థిక మంత్రి హరీష్రావు, ఆ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో…
అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్…









