అసైన్మెంట్ రివ్యూ కమిటీ (ఏఆర్సీ) అఫ్రూవల్ లేకుండా ఆన్లైన్లో పాసుపుస్తకాలను సృష్టించిన ఓ ప్రైవేట్ కం ప్యూటర్ ఆపరేటర్ను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం బెల్లంపల్లిలో రామగుండం…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. నగరంలోని సరూర్నగర్లో ఉన్న ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం హాళ్లలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్…
లోటస్పాండ్లోని తన కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో సమన్వయ సమావేశం జరిగింది. జిల్లా నేత లక్కినేని సుధీర్ ఆధ్వర్యంలో పలువురు ముఖ్య నేతలు ఈ…
తిరుపతి పార్లమెంట్, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సహా మాజీ సభ్యుల మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. అనంతరం సభను రేపటికి…
నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆత్మీయతను ఎప్పటికీ మరువలేను.. ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. రెండో రోజు ప్రారంభమైన…
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉదయం వచ్చారు. అమరావతి అసైన్డ్ భూ వ్యవహారంలో చంద్రబాబుకు…
అదనపు డీజీ హోదాలో సోమవారం సజ్జనార్ సైబరాబాద్ పోలీసు కమిషనర్గా బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సజ్జనార్ గౌరవ వందనాన్ని…
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ.. సరికొత్త పొదుపు పథకాన్ని ప్రారంభించింది. బచత్ ప్లస్ పేరుతో ఈ సేవింగ్స్ ప్లాన్ను పరిచయం చేసినట్లు సోమవారం సంస్థ…
ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని ఎస్వీజీ గ్రానైట్ పరిశ్రమలో సోమవారం రాత్రి…









