పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌.వాణీదేవి విజయం

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌.వాణీదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై వాణీదేవి గెలుపొందారు. వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓట్లు…

Continue Reading →

వన్యప్రాణుల సంరక్షణతోనే జీవ సమతుల్యత : అట‌వీశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

వన్యప్రాణుల సంరక్షణతోనే జీవుల సమతుల్యత సాధ్యమని అట‌వీశాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మావ‌న – జంతు సంఘ‌ర్షణల నివారణకు మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అధ్యక్షత…

Continue Reading →

నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో 67 మంది ఎలిమినేషన్‌

వరంగల్‌-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం…

Continue Reading →

తెలంగాణ అసెంబ్లీ‌ స‌మావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఐదో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే ప్ర‌శ్నోత్త‌రాలు చేప‌ట్టారు. 6 ప్ర‌శ్నోత్త‌రాల‌కు ప్ర‌భుత్వం…

Continue Reading →

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు : 87 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌

మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల స్థానానికి సంబంధించిన రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 87 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఎలిమినేషన్‌ అభ్యర్థుల…

Continue Reading →

నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. 34 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌

నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. తొలి ప్రాధాన్యం…

Continue Reading →

నల్లగొండలో ముగిసిన తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి

నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతం తొలి ప్రాధాన్యం ఓట్ల కౌంటింగ్‌ పూర్తయింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 1,10,840 ఓట్లు సాధించి ఆధిక్యంలో…

Continue Reading →

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ కృష్ణారెడ్డి పదవీ విరమణ

టీఎస్‌పీఎస్సీ తాత్కాలిక (యాక్టింగ్‌) చైర్మన్‌ డీ కృష్ణారెడ్డి పదవీకాలం గురువారంతో ముగిసింది. నాంపల్లి కార్యాలయంలో కమిషన్‌ సభ్యుడు ప్రొఫెసర్‌ చింతా సాయిలు, ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్‌, అధికారులు ఆయన్ను…

Continue Reading →

తెలంగాణ బడ్జెట్ – 2021 ముఖ్యాంశాలు‌

తెలంగాణ వార్షిక బ‌డ్జెట్‌ను శాస‌న‌స‌భ‌లో ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు ప్ర‌వేశ‌పెట్టారు. బ‌డ్జెట్ ప్ర‌సంగం ఒక గంట 7 నిమిషాల పాటు కొన‌సాగింది. రాష్ట్ర బ‌డ్జెట్‌ను రూ.…

Continue Reading →

తెలంగాణ శాస‌న‌స‌భ ఎల్లుండికి వాయిదా

‌తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు శ‌నివారానికి వాయిదా ప‌డ్డాయి. శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు, మండ‌లిలో రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి…

Continue Reading →