కేంద్ర అట‌వీ, పర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ‌లో క‌న్స‌ల్టెంట్లు

కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, వాతావ‌ర‌ణ మార్పు మంత్రిత్వ శాఖ‌లో ఖాళీగా ఉన్న క‌న్స‌ల్టెంట్ పోస్ట‌లు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని…

Continue Reading →

రేపు సీఎం కేసీఆర్‌ జనగామ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జనగాం పర్యటన ఖరారైంది. జనగామ జిల్లా  కొడకండ్ల మండలంలో శనివారం కేసీఆర్‌ పర్యటించనున్నారు. హెలీక్యాప్టర్‌ ద్వారా రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కేసీఆర్‌ కొడకండ్ల చేరుకుంటారు. నిర్మాణం…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,531 కరోనా పాజిటివ్‌ కేసులు

 తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 43,790 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,531 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య…

Continue Reading →

సింగరేణిలో కూలిన‌ బొగ్గుపొర‌లు.. కార్మికుడు మృతి

పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని గోదావరిఖనిలో ఉన్న సింగ‌రేణి గ‌నిలో ప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో ఓ కార్మికుడు మృతిచెందాడు. ఆర్జీ-2 పరిధిలోని వకీల్‌ప‌ల్లి గనిలో ప్ర‌మాద‌వ‌శాత్తు నిన్న బొగ్గు బండ…

Continue Reading →

శాసనమండలి సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత ప్రమాణం

నిజామాబాద్‌ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత గురువారం ప్రమా ణ స్వీకారం చేశారు. శాసనమండలి చాంబర్‌లో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆమె చేత ప్రమాణం…

Continue Reading →

ధ‌ర‌ణి భార‌త‌దేశానికి ట్రెండ్ సెట్ట‌ర్ : ‌సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ భార‌త‌దేశానికి ట్రెండ్ సెట్ట‌ర్ అని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభించిన…

Continue Reading →

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి : వికారాబా ద్‌ జిల్లా ఎస్పీ నారాయణ

ప్రజా సంరక్షణకై తమ ప్రా ణాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసు అ మరవీరుల త్యాగాలు మరువలేనివని వికారాబా ద్‌ జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. బుధవారం వికారాబాద్‌…

Continue Reading →

పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారించాలి : కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

పల్లె ప్రకృతి వనాల్లో మొక్కల పెంపకా న్ని బాధ్యతగా చేపట్టి వాటి సంరక్షణకు చర్యలు తీసుకో వాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవా రం ఆయన అదనపు…

Continue Reading →

నేడు ‘ధరణి’ ప్రారంభం

భూ లావాదేవీలకు ఆయువు పట్టుగా మారనున్న ‘ధరణి’ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం అందుబాటులోకి తెస్తున్నది. ధరణి ప్రారంభంతోనే తాసిల్దార్‌ కార్యాలయాలలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ సేవలను చేపట్టేందుకు…

Continue Reading →

నేడు ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణం

నిజామాబా ద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గురువారం ప్రమాణం చేయనున్నారు. శాసనసమండలి దర్బార్‌ హాల్‌ లో మధ్యాహ్నం 12.45 గంటలకు మండలి చైర్మ న్‌…

Continue Reading →