భూ వివాదంలో తలదూర్చిన చౌటుప్పల్‌ సీఐ చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్, ఎస్‌ఐ నర్సయ్యపై సస్పెషన్‌ వేటు

భూవివాదంలో తలదూర్చినందున చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌. వెంకన్నగౌడ్‌, ఎస్‌ఐ నర్సయ్యపై సస్పెషన్‌ వేటు పడింది. అదే విధంగా స్థానిక ఏసీపీ సత్తయ్యకు చార్జ్‌ మెమో…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటిన దేవి నాగవల్లి

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ప్రముఖ న్యూస్‌ ప్రజెంటర్‌ దేవి నాగవల్లి ఆదివారం జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాగవల్లి మాట్లాడుతూ.. నటుడు నోయల్‌ సీన్‌…

Continue Reading →

విశాఖ ఫార్మాసిటీలో జేపీఆర్‌ ల్యాబ్స్‌లో అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మాసిటీలోని జేపీఆర్‌ ల్యాబ్స్‌లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. దీంతో భారీఎత్తున మంటలు చెలరేగి…

Continue Reading →

మై హోం మైనింగ్ పై ప్రజాభిప్రేయ సేకరణలో ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు-వేపల మాధవరం గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. 631 ఎకరాల్లో మైహోం ఇండస్ట్రీస్ మైనింగ్ లీజ్ కోసం జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో బాధితులు ఆందోళకు దిగారు.…

Continue Reading →

మై హోమ్ ప్రజాభిప్రాయ సేకరణ అవినీతికి పరాకాష్ట : నిజామాబాద్ ఎంపీ అరవింద్

మై హోమ్ యాజమాన్యం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ అవినీతికి పరాకాష్ట అన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. కొత్త మైనింగ్ చట్టం ప్రకారం కంపెనీలు, షేర్ హోల్డర్స్ మారిన…

Continue Reading →

రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం కింద 6,014.45 కోట్లు జమ

యాసంగి సీజన్‌ రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 56,57,489 మంది రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఇందుకోసం రూ. 6,014.45 కోట్లు రైతుల ఖాతాల్లో జమ…

Continue Reading →

చినజీయర్ స్వామికి శ్రీవారి ప్రసాదాలు అందజేసిన టీటీడీ ఛైర్మన్‌

ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా తాడేపల్లి మండలం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్య క్షేత్రములో ఉన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్  స్వామిని మంగళవారం టీటీడీ ఛైర్మన్‌  వైవీ …

Continue Reading →

ఈ 31 లోగా ఉద్యోగుల‌ ప‌దోన్న‌తులు పూర్తి చేయాలి : సీఎస్ సోమేశ్ కుమార్‌

హైద‌రాబాద్ జిల్లాలో ప‌నిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగుల ప‌దోన్న‌తుల‌ను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ అన్ని…

Continue Reading →

జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో సీఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫ‌రెన్స్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో మంగ‌ళ‌వారం ఉద‌యం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగుల‌కు ప‌దోన్న‌తులు, కారుణ్య నియామ‌కాలు, ధ‌ర‌ణి…

Continue Reading →

అట‌వీ శాఖ అధికారులు అంకితభావంతో ప‌ని చేయాలి: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

అటవీ సంపదను కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు మరియు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. అటవీ అధికారులు…

Continue Reading →