నిజామాబా ద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గురువారం ప్రమాణం చేయనున్నారు. శాసనసమండలి దర్బార్ హాల్ లో మధ్యాహ్నం 12.45 గంటలకు మండలి చైర్మ న్…
ఇటీవల ఏసీబీకి పట్టుబడిన మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డె సురేందర్ భార్య బ్యాంకు లాకర్లో భారీగా ఉన్న బంగారు, నగదు సీజ్ చేసినట్లు మహబూబ్నగర్ ఏసీబీ రేంజ్…
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ)కు ఏపీ సర్కారు నూతన ఛైర్మన్ను నియమించింది. నెల్లూరు జిల్లాకు చెందిన సాయికృష్ణ యచేంద్రను ఎస్వీబీసీ ఛైర్మన్గా…
టీఎస్ ఎడ్సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఎడ్సెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఎడ్సెట్ ప్రవేశ…
హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా…
ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో పేరొందిన రెండు ప్రముఖ కంపెనీలు హైదరాబాద్లో రూ. 700 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు మంగళవారం ప్రకటించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ ఫార్మాస్యూటి…
బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ ఎడ్సెట్) -2020 ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఓయూ ప్రాంగణంలోని…
సమాచార పౌరసంబంధాలశాఖలో 12 మందికి పదోన్నతులు కల్పిస్తూ కమిషనర్ అరవింద్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అడిషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న పది…
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ దూరవిద్య కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నవంబర్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని యూనివర్సిటీ డైరెక్టర్ పేర్కొన్నారు. డిసెంబర్ 31…
సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఉన్న చెత్త కుప్పలో పెయింట్ డబ్బాను చెత్త…









