మానవజాతితో పాటు సకల ప్రాణికోటి మనుగడ వృక్షాలపైనే ఆధారపడి ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరిస్తూ ఎస్పీ…
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా ఉప్పల్ లో మొక్కలు నాటారు ఆర్టిస్ట్ లావణ్య రెడ్డి. రాజ్యసభ సభ్యులు…
వానకాలం పంటల కొనుగోలుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి వ్యవసాయశాఖ, పౌరసరఫరాలు, మార్కెటింగ్శాఖ మంత్రులు, ప్రభుత్వ…
భారత్, చైనా, రష్యా దేశాల్లో విపరీతంగా వాయు కాలుష్యం ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి బైడెన్తో జరిగిన రెండవ…
ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్టీఎంఆర్హెచ్ఎల్) ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డికి ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. ప్రస్తుత సంవత్సరానికిగాను కన్స్ట్రక్షన్ వరల్డ్ గ్లోబల్…
బకాయి బిల్లుల చెల్లింపు కోసం గుత్తేదారును లంచం డిమాండ్ చేసి రూ. 2.25 లక్షలు తీసుకుంటుండగా దుండిగల్ పురపాలకశాఖ డిప్యూటీ ఈఈ హన్మంతరావు నాయక్ ఏసీబీ అధికారులకు…
ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను అదుపుచేసేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతున్న వారిని…
మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 1.65 లక్షలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకి చిక్కారు.…
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఔషధాల తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్పై సైబర్ దాడి జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను ఆ సంస్థ నిలిపివేసింది.…
ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదల మూలంగా హైదరాబాద్ నగర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా మంది జీవన విధానం చిన్నాభిన్నం అయ్యింది. ప్రజలు…









