స‌క‌ల ప్రాణికోటి మ‌నుగ‌డ వృక్షాల‌పైనే : సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

మాన‌వ‌జాతితో పాటు స‌క‌ల ప్రాణికోటి మ‌నుగ‌డ వృక్షాల‌పైనే ఆధార‌ప‌డి ఉంద‌ని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రిస్తూ ఎస్పీ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటిన లావ‌ణ్య‌

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్  భాగంగా ఉప్పల్ లో మొక్కలు నాటారు ఆర్టిస్ట్ లావణ్య రెడ్డి. రాజ్యసభ సభ్యులు…

Continue Reading →

వానాకాలం పంటల కొనుగోలుపై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

వానకాలం పంటల కొనుగోలుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ సమావేశానికి వ్యవసాయశాఖ, పౌరసరఫరాలు, మార్కెటింగ్‌శాఖ మంత్రులు, ప్రభుత్వ…

Continue Reading →

భార‌త్‌లో విప‌రీతంగా వాయు కాలుష్యం: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్

 భార‌త్‌, చైనా, ర‌ష్యా దేశాల్లో విప‌రీతంగా వాయు కాలుష్యం ఉన్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు.  అధ్య‌క్ష ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌త్య‌ర్థి బైడెన్‌తో జ‌రిగిన రెండ‌వ…

Continue Reading →

హైదరాబాద్‌ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డికి అవార్డు

ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ హైదరాబాద్‌ లిమిటెడ్‌ (ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌) ఎండీ, సీఈఓ  కేవీబీ రెడ్డికి ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. ప్రస్తుత సంవత్సరానికిగాను కన్‌స్ట్రక్షన్‌ వరల్డ్‌ గ్లోబల్‌…

Continue Reading →

ఏసీబీ వలలో దుండిగ‌ల్ మున్సిపల్ డీఈఈ హన్మంతరావు నాయక్

బ‌కాయి బిల్లుల చెల్లింపు కోసం గుత్తేదారును లంచం డిమాండ్ చేసి రూ. 2.25 ల‌క్ష‌లు తీసుకుంటుండ‌గా దుండిగ‌ల్ పుర‌పాల‌క‌శాఖ డిప్యూటీ ఈఈ హ‌న్మంత‌రావు నాయ‌క్ ఏసీబీ అధికారుల‌కు…

Continue Reading →

ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను అదుపు చేయాల్సింది వినియోగదారులే : పీసీబీ

ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను అదుపుచేసేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్‌ పరికరాలు వాడుతున్న వారిని…

Continue Reading →

ఏసీబీ అధికారులకి పట్టుబడిన మున్సిపల్ కమిషనర్ సురేందర్

మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 1.65 లక్షలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకి చిక్కారు.…

Continue Reading →

‘డాక్టర్ రెడ్డీస్‌’పై సైబర్ దాడి

హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఔషధాల తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ లాబోరేటరీస్‌పై సైబర్‌ దాడి జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను ఆ సంస్థ నిలిపివేసింది.…

Continue Reading →

రూ.5 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన రామోజీరావు

ఎడతెరిపి లేకుండా కురిసిన‌ భారీ వర్షాలు, వరదల మూలంగా హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డ్డారు. చాలా మంది జీవన విధానం చిన్నాభిన్నం అయ్యింది. ప్రజలు…

Continue Reading →