డీటీసీ కిషన్‌ నాయక్‌పై అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఏసీబీ రెయిడ్స్

మహబూబ్‌నగర్‌ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ కిషన్‌ నాయక్‌పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సోదాలు (ACB raids)చేపట్టారు. మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌,…

Continue Reading →

“గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపిక” ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

“గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపిక” ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హాజరైన మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి…

Continue Reading →

ప్రభుత్వ శాఖల వస్త్ర ల ఆర్డర్ లను వారం రోజుల్లో టెస్కోకు అందజేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

రాష్ట్ర వ్యవసాయ, చేనేత మరియు జౌళి శాఖా మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశాల మేరకు సచివాలయం లో చేనేత మరియు జౌళి శాఖ ప్రిన్సిపల్…

Continue Reading →

ఒకే గొడుగు కిందకు రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్‌, స‌ర్వే విభాగాలు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైదరాబాద్ : భూ ప‌రిపాల‌న వ్య‌వ‌స్ధ‌ను మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా వేగ‌వంతంగా అందించ‌డానికి రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్, స‌ర్వే విభాగాలను ఒకే ప్లాట్ ఫామ్ మీదకు తీసుకువచ్చి…

Continue Reading →

కైట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సిఎస్ కె. రామకృష్ణా రావు సమీక్ష

హైదరాబాద్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో వచ్చే నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

Continue Reading →

ప్రభుత్వ అసుపత్రులలో పారిశుధ్యంపై దృష్టి సారించాలి

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు సురక్షితమైన, స్వస్థత చేకూర్చే ‘పవిత్ర నిలయాలు’గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్…

Continue Reading →

హైదరాబాద్ తూఫాన్స్ హాకీ జట్టు – గ్రీట్ ది మీట్ లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్: హాకీ ఇండియా లీగ్ 2025-26లో పాల్గొంటున్న ‘హైదరాబాద్ తూఫాన్స్’ హాకీ జట్టు తెలంగాణ రాష్ట్రానికి పర్యాటక, సాంస్కృతిక రాయబారులుగా నిలవాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి…

Continue Reading →

రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్

రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన భారతదేశ ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఆదివారం ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా (World Meditation Day) చేగురులోని…

Continue Reading →

మ‌హాల‌క్ష్మితో లాభాల్లోకి ఆర్టీసీ: ఉప ఉఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ల్ల ఆర్టీసీ లాభాల్లోకి వ‌చ్చింద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. అదే విధంగా ప్రజాప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక సంక్షేమ హాస్టళ్ల‌లోని నిరుపేద విద్యార్థుల‌కు…

Continue Reading →

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నగరంలోని చారిత్రక ప్రదేశాల సందర్శన

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ శనివారం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం గల ప్రాంతాలను సందర్శించారు. శనివారం…

Continue Reading →