ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయి: మంత్రి సీతక్క

ప్రపంచ చరిత్రలోనే సమ్మక్క సారలమ్మ మహా జాతర నిర్మాణ పనులు ఒక మైలు రాయిగా నిలిచిపోతాయనీ ,నిర్మాణ పనులు 200 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా చేపడుతున్నామని రాష్ట్ర…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రేండ్ల తిరుపతి

తెలంగాణ రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రేండ్ల తిరుపతి. శాసనసభ కార్యదర్శి ఛాంబర్ లో ప్రస్తుత లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి. నరసింహా…

Continue Reading →

కొత్త జీఓతో జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగదు: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులను నష్టపర్చవని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం నాడు విడుదల…

Continue Reading →

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి క్రిస్టియన్ సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతటా క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఏసు ప్రభువు…

Continue Reading →

జనవరిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతు యాంత్రీకరణ పథకం పునఃప్రారంభం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: జనవరి నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతు యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని వ్యవసాయశాఖ అధికారులను తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బుధవారం…

Continue Reading →

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ‘ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్’ విడుదల చేసిన ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీ ప్రక్రియలో మరో కీలక దశ పూర్తయింది. ఈ పోస్టులకు సంబంధించిన ‘ఫస్ట్…

Continue Reading →

జీతం రూ.2 లక్షలు.. కిషన్ నాయక్‌ ఆస్తి రూ.400 కోట్లు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‍కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో…

Continue Reading →

కవులు, కళాకారులు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

జోగులాంబ గద్వాల జిల్లా కవులు, కళాకారులు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ హాల్ నందు…

Continue Reading →

వర్షాల వల్ల నష్టపోయిన సోయాబీన్ రైతులకు న్యాయం చేయాలి – కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఙప్తి

తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం (ఖరీఫ్) 2025–26 సీజన్‌లో కురిసిన అకాల, దీర్ఘకాలిక భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన సోయాబీన్ రైతులను ఆదుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్,…

Continue Reading →

మహిళలకు అండగా తెలంగాణ మహిళా కమిషన్: తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద

మహిళా కమిషన్ ఎల్లప్పుడూ మహిళకు అండగా నిలుస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ మహిళా కమిషన్…

Continue Reading →