న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్, న్యూఢిల్లీలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ…
గొలుసుకట్టు చెరువులను కాపాడుకుందాం.. చెరువులతో నగరానికి జీవకళ తీసుకువద్దాం.. ప్రకృతిని పరిరక్షిద్దాం.. పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యమౌదాం అంటూ నగరంలో హైడ్రా నినదించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని…
అమీర్పేట అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అగ్ని ప్రమాదాల నివారణకు కఠిన మార్గదర్శకాలు…
వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ సూచించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 188 వాటర్…
సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణను మొదటి ప్రాధాన్యంగా గుర్తించాలి. భూసేకరణ పూర్తి చేయకుండా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు పనులను…
జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా అటవీ రేంజ్ అధికారి గులాం మొయినుద్దీన్ గురువారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కొడిమ్యాల…
వనమహోత్సవంలో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 6.18 కోట్లు, హెచ్ఎండీఏ పరిధిలో 4.50…
హైదరాబాద్ : క్యూర్ ఏరియా పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు –ఎల్ఐజి హౌసింగ్ స్కీం ను అమలు చేసేందుకు అనువైన స్థలాలను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.…
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు వేగవంతంగా పారదర్శకంగా అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల…
ఈమధ్య కాలంలో ACB అధికారులు ఏ అవినీతి అధికారిని పట్టుకున్న 100 కోట్ల పైనే అక్రమస్తులు బయటపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, సస్పెన్షన్ వేటుపడ్డ అదనపు…









