అధికారిగా కాదు ప్రజా సేవకుడిగా గుర్తింపు పొందాలి: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ప్రజలు మిమ్మల్నిఒక అధికారిగా మాత్రమే కాకుండా ప్రజాసేవకుడిగా గుర్తుపెట్టుకోవ‌డం వ‌ల్ల‌నే సివిల్ స‌ర్వీసెస్ హోదాకు న్యాయం చేయ‌గ‌లిగిన వారుగా నిలిచిపోతార‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…

Continue Reading →

పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే ‘గుడ్ గవర్నెన్స్’: మంత్రి శ్రీధర్ బాబు

‘ఈ దేశం మీ నుంచి కేవలం పర్ఫెక్షన్ మాత్రమే ఆశించడం లేదు… అంతకంటే ఎక్కువగా మీరు చేసే పనిలో సిన్సియారిటీని కూడా కోరుకుంటోంది’ అని యువ సివిల్…

Continue Reading →

నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలించిన స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్

రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్రనగర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్లు…

Continue Reading →

పసుపు రైతాంగం సంక్షేమం కోసం టర్మరిక్ సమ్మిట్ బాటలు వేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమిష్టి చర్యలు అవసరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన ఓయూ డీఈఈ శ్రీనివాస్‌

ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కార్యాలయంలో బిల్డింగ్‌ డివిజన్‌ డీఈఈ శ్రీనివాస్‌ ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా…

Continue Reading →

సింగరేణి సీఎండీగా దేవరకొండ కృష్ణభాస్కర్‌

 సింగరేణి చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా దేవరకొండ కృష్ణభాస్కర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడేళ్లుగా సింగరే ణిలో, రెండేళ్లుగా ఆ…

Continue Reading →

గోల్కొండ కోటలో విజయ్ దివస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్ : 54 వ విజయ్ దివస్ సందర్భంగా… 1971లో ధైర్యం, త్యాగంతో భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన వీర సైనికులను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి…

Continue Reading →

బుగ్గపాడులో మౌలిక వసతులు పూర్తి చేయండి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బుగ్గపాడు పారిశ్రామికవాడలో మౌలిక సదుపాయాలను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ మంత్రి…

Continue Reading →

ఢిల్లీలో జరిగే జాతీయ చింతన్ శిబిరంకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఆహ్వానించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

హైదరాబాద్: కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ చింతన్ శిబిరం–2025 కు ఆహ్వానించినందుకు తెలంగాణ రాష్ట్ర…

Continue Reading →

హైద‌రాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: హైదరాబాద్‌లో ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) మంజూరు చేయాల‌ని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.…

Continue Reading →