గ్రీన్ చాలెంజ్ తో ఆకుపచ్చ తెలంగాణగా వర్ధిల్లుతుంది -ఆర్.జి-3 జి.ఎం. సూర్య నారాయణ

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ ఆకుపచ్చ తెలంగాణగా వర్ధిల్లుతుందని ఆర్.జి త్రీ జి ఎం సూర్య నారాయణ అన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్…

Continue Reading →

ఏ వార్డులో ఎవరు గెలుస్తారు టెన్షన్.. టెన్షన్..

మన వార్డులో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి? మున్సిపాలిటీ చైర్మన పీఠం ఏ పార్టీకి దక్కుతుంది? పురపాలక సంఘాలకు ఎన్నికల పోలింగ్ ముగిసిన…

Continue Reading →

నల్లగొండ జిల్లాలో 79.50 శాతం పోలింగ్

నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చిట్యాల, చండూర్ పట్టణ పురపాలక సంఘాల ఎన్నిక కోసం…

Continue Reading →

మున్సిపల్ ఎన్నికల్లో 71.41 శాతం పోలింగ్‌ నమోదు

మున్సిపల్ ఎన్నికల్లో 71.41 శాతం పోలింగ్‌ నమోదయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 120 పురపాలక సంస్థల్లో 74.73 శాతం, 9 నగరపాలక సంస్థల్లో 58.86…

Continue Reading →

కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటిన ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్‌

ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఏపీలోని నర్సాపూర్‌ ఎంపీ రఘరామకృష్ణంరాజు విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను అశ్వినీదత్‌ స్వీకరించి తన…

Continue Reading →

ఓటర్లను ప్రలోభపెడితే ఫిర్యాదు చేయండి : సీపీ మహేశ్‌భగవత్‌

పురపాలక ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా రాచకొండ పోలీసులు చర్యలు తీసుకున్నారు. మద్యం సరఫరా, నగదు పంపిణీ, ఇతర మార్గాల్లో ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే…

Continue Reading →

22, 23న మెగా జాబ్‌మేళా..

నగరంలోని గచ్చిబౌలిలో గల నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథిమ్‌)లో ఈ నెల 22, 23 తేదీల్లో మెగా జాబ్‌ ఫెయిర్‌ను నిర్వహించనుంది.…

Continue Reading →

రైతుబంధుకు రూ. 5,100 కోట్లు విడుదల

రబీ రైతుబంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న రబీలో పెట్టుబడి సాయానికి రూ.5100 కోట్లు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.…

Continue Reading →

సీపీఎం మాజీ నేత ఏపీ విఠల్ కన్నుమూత

ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు, ప్రజావైద్యులు, సీపీఎం మాజీ నేత, కాలమిస్టు అయిన ఏపీ విఠల్ సోమవారం (20-01-2020) మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడలో మరణించారు. ఆయన వయస్సు…

Continue Reading →

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సీనియర్‌ నేత జేపీ నడ్డా ఏకగ్రీవ ఎన్నిక

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్‌ నేత, జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు,…

Continue Reading →