తెలంగాణలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకం

రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకమని, రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మారే అవకాశాలు స్పష్టంగా…

Continue Reading →

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

 తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రగతి భవన్‌ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఆయన పార్టీ ఆఫీస్‌ ఆవరణలోని…

Continue Reading →

టీఆర్ఎస్‌ శ్రేణులకు కేసీఆర్‌ శుభాకాంక్షలు

రేపటితో(ఏప్రిల్‌ 27) టీఆర్ఎస్‌ రెండు దశాబ్ధాలను పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను…

Continue Reading →

బోడుప్పల్‌ల్లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. స్థానిక పెంటారెడ్డి కాలనీ వాసి పప్పు దినుసుల వ్యాపారికి రెండు రోజుల క్రితం కరోనా…

Continue Reading →

తెలంగాణలో ఈ రోజు కొత్తగా 7 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 990 వందలకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు…

Continue Reading →

ఇంటి వద్దనే ప్రార్థనలు చేసుకోవాలి: సీఎం కేసీఆర్

రంజాన్ మాసం ప్రారంభైన సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఇంటి వద్దనే ప్రార్థనలు చేసుకోవాలని…

Continue Reading →

ఓయూ డిగ్రీ, పీజీ పరీక్షా ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలోని వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌…

Continue Reading →

మే 15 వరకు డీఇఇసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో డీఇఇసెట్ దరఖాస్తుల గడువును పాఠశాల విద్యాశాఖ మరోమారు పొడిగించింది. కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో దరఖాస్తులను మే 15 వరకు విద్యార్థులు దరఖాస్తులు సమర్పించవచ్చని…

Continue Reading →

ఆ నీళ్ల సప్పుడే గొప్ప సంగీతం!

నా చిన్నతనంల సిద్దిపేట నుంచి సైకిళ్ల మీద పోయి చంద్లాపురం గుట్ట చూసొచ్చేది. గుట్టమీద గుహలో వెలిసిన దైవం రంగనాయకస్వామి. ఆయన మిగతా ప్రాంతానికి పెద్దగా తెల్వదు.…

Continue Reading →

నాలుగు న‌గ‌రాల్లో ప‌రిస్థితి సీరియ‌స్ : కేంద్ర హోంశాఖ‌

దేశంలో నోవెల్ క‌రోనా వైర‌స్ ప‌రిస్థితిపై కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ ఓ అప్‌డేట్ ఇచ్చింది. అహ్మ‌దాబాద్‌, సూర‌త్‌, చెన్నై, హైద‌రాబాద్ న‌గ‌రాల్లో ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు కేంద్ర…

Continue Reading →