తెలంగాణలో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో శుక్రవారం కొత్తగా మరో 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 984కు చేరింది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 25కు…

Continue Reading →

తెలంగాణ కోటి ఎకరాల మాగాణం సాకారమౌతుంది – మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు‌

సిద్దిపేటకే కాదు రాజన్న సిరిసిల్ల జిల్లాను కూడా రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు సస్యశ్యామలం చేస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌కు సిద్ధిపేట అంటే అమితమైన ప్రేమ.…

Continue Reading →

3 నెలల అద్దె వసూలు చేస్తే కఠిన చర్యలు – సీఎస్ ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల పాటు అద్దె వసూలు చేయరాదని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి నుండి 3 నెలల పాటు అద్దె వసూలు చేయవద్దని…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

రాతెలంగాణలో గురువారం కొత్తగా 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. మంత్రి మీడియా ద్వారా మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు.…

Continue Reading →

కేంద్రం సూచనలకు అనుగుణంగా ఉద్యోగుల పాసులకు మార్గదర్శకాలు

లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున విధులకు హాజరయ్యే ఉద్యోగులకు జారీచేసే పాస్‌లకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం మెమో…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 15 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌-19తో ఇవాళ రాష్ట్రంలో ఒకరు మృతిచెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కరోనా…

Continue Reading →

తెలంగాణలో ఇకపై 28 రోజుల హోం క్వారంటైన్‌

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్‌ గడువును 28 రోజులకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. కోవిడ్‌-19 ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ 14…

Continue Reading →

టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిరాడంబరంగా జరుపుకుందాం: రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్

ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు దూరంగా ఉండాలని టీఆర్‌ఎస్ పార్టీ యోచిస్తోంది. కరోనా నేపథ్యంలో ఆవిర్భావ పండుగను నిరాడంబరంగా జరుపుకుందామని…

Continue Reading →

సూర్యాపేట‌లో క‌రోనాను క‌ట్ట‌డి చేస్తాం: ‌డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

సూర్యాపేట జిల్లాలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుండ‌టంతో ప‌రిస్థితిని స‌మీక్షించేందుకు రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి అక్క‌డికి వెళ్లారు. ముఖ్యమ‌త్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు హై లెవల్…

Continue Reading →

ధరిత్రిని కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యం – మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ధ‌రిత్రి, జీవ వైవిధ్యంను కాపాడుకుంట‌నే మాన‌వ మ‌నుగ‌డ సాధ్య‌మ‌ని, లేకపొతే క‌రోనా లాంటి వైరస్ లు అనేకం మానవుడి అనుభవంలోకి వస్తాయని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ…

Continue Reading →