లాక్డౌన్ కాలంలో దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. వికలాంగులు, చెవుడు, మూగ, మానసిక సమస్యలు ఉన్న వారంతా 1800 572 8980 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసి…
తెలంగాణలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం అనురిస్తోంది. కరోనా నియంత్రణ చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా అమలు అవుతున్నాయో స్వయంగా…
సూర్యాపేట డీఎంహెచ్వో డాక్టర్ నిరంజన్ ని ప్రభుత్వం బదిలీ చేసింది. నిరంజన్ స్థానంలో నూతన డీఎంహెచ్వోగా డాక్టర్ బి. సాంబశివరావును నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…
తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 928కి పెరిగింది. ఇప్పటి…
కోవిడ్ 19 తీవ్రత నేపథ్యంలో సూర్యపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు…
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు ఫీజులు పెంచవద్దని ప్రభుత్వం జీవో నెం.46 విడుదల చేసింది. నెలవారి ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. జీవో 46ను ఉల్లంఘిస్తే…
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్ నెల వేతనాలపై ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగులకు మార్చి నెల మాదిరిగానే వేతనాలు అందుతాయని సోమవారం సర్క్యులర్లో స్పష్టంచేసిం ది. పింఛన్దారులకు…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో మరో 14 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 872కు చేరింది. తాజా కేసుల్లో…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం ఆగట్లేదు. ఆదివారం మళ్లీ 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఒకేరోజు మరో ముగ్గురు చనిపోవడం ఆందోళన…
రాష్ట్రంలో కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు గచ్చిబౌలిలో 1,500 పడకల ఆస్పత్రి సిద్ధం ఇంటి ఓనర్లు ఇబ్బంది పెడితే 100కు డయల్ చేయండి స్విగ్గీ, జొమాటో…








