మే 7 వరకూ తెలంగాణలో లాక్‌డౌన్‌ : సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సడలింపులు ఉండవని, మే 7 వరకూ తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.  ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం…

Continue Reading →

ఆప‌త్కాలంలో ర‌క్తదానానికి ముందుకొచ్చిన చిరంజీవి

లాక్‌డౌన్ వ‌ల‌న ప్ర‌జ‌లు ఇళ్ళ నుండి బ‌య‌ట‌కి రావ‌డం లేదు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో రక్త‌దానం చేసేందుకు కూడా ఆస‌క్తి చూప‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కొన్ని బ్లండ్…

Continue Reading →

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మధ్యాహ్నం ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం భేటీకానుంది. లాక్‌డౌన్‌ అమలులో కేంద్రం రేపటి నుంచి పలు…

Continue Reading →

తెలంగాణలో ఈ రోజు కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం కేసులు 809 కాగా ప్రస్తుతం యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 605కు చేరుకున్నాయి.…

Continue Reading →

ఖమ్మం – సూర్యపేట జిల్లాల సరిహద్దులు మూసివేత

సూర్యపేట జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో సూర్యపేట – ఖమ్మం జిల్లాల సరిహద్దులో అధికారులు అప్రమత్తమయ్యారు. కూసుమంచి మండలంలోని జిల్లా సరిహద్దును మూసివేశారు. సూర్యపేటకు…

Continue Reading →

బ్యాక్‌ ఖాతా, ఆధార్‌ లింక్‌ లేనివారికి నేరుగా నగదు

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బ్యాంక్‌ ఖాతాలతో ఆధార్‌ కార్డు లింక్‌ లేని ఖాతాల్లో నగదు…

Continue Reading →

స‌జ్జ‌నార్‌ని క‌లిసి మాస్క్‌లు అందించిన జ‌గ‌ప‌తి బాబు

క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా లాక్‌డౌన్‌ని ప‌క‌డ్భందీగా నిర్వ‌హిస్తున్న పోలీసుల‌కి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు మాస్క్‌లు, శానిటైజ‌ర్స్ అందిస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ‌ధ్య నిఖిల్ అందించ‌గా,…

Continue Reading →

సూర్యాపేటలో కరోనా విజృంభణ.. ఒక్క రోజే 15 కేసులు నమోదు

 సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే మరో 15 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య…

Continue Reading →

తెలంగాణలో ఒక్క రోజే 66 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే కరోనా పాజిటివ్‌ కేసులు 66 నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 766కు చేరింది.…

Continue Reading →

మలక్ పేటలో ఒకే కుటుంబంలో 11 మందికి కరోనా – సీఎస్ సోమేష్ కుమార్

కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్లలో సీఎస్ సోమేష్ కుమార్ పర్యటించిన సందర్భంగా మీడియాతో…

Continue Reading →