“ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎంని ఆహ్వానించిన మంత్రి తుమ్మల

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కలిసి “ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమానికి ఆహ్వానించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. ఈ నెల…

Continue Reading →

సీఎస్‌ రామకృష్ణారావు పదవీకాలం మరోసారి పొడిగింపు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది. ఆయన పదవీకాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి…

Continue Reading →

రాష్ట్ర సిగలో మరో మణిహారం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

హైదరాబాద్ : రాష్ట్ర సిగలో మరో మణిహారంగా నిలిచే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22న ఘనంగా ప్రారంభంకానుంది. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్, మండలి…

Continue Reading →

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఉగాది శుభాకాంక్ష‌లు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది.…

Continue Reading →

త్వరలో డిజిటల్ మీడియా పాలసీ శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వచ్చే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకు రాబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.…

Continue Reading →

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఒకసారి చేసే కార్యక్రమం కాదని, ప్రతి సంవత్సరం కొనసాగించే శాశ్వత ప్రక్రియగా ప్రభుత్వం అమలు…

Continue Reading →

వేర్వేరు ప్రాంతాల్లో 11 ఎక‌రాల‌ను కాపాడిన హైడ్రా

న‌గ‌రంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్ర‌భుత్వ‌, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన 11 ఎక‌రాల భూమిని హైడ్రా కాపాడింది. మార్కెట్లో వీటి విలువ రూ. 1650 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. ఇందులో…

Continue Reading →

జగ్గారెడ్డిని టీపీసీసీ చీఫ్‌ చేయాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు. జగ్గారెడ్డి ఎప్పుడూ జనంలో ఉండే మాస్‌ లీడర్‌ అని,…

Continue Reading →

ఈ నెల 22న నర్మెట్ట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

నర్మెట్టలో నిర్మించిన ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీని ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.…

Continue Reading →

తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల ఏసీబీ మెరుపు దాడులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మునిసిపల్‌, నీటి పారుదలశాఖ కార్యాలయాలపై సోమవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఇక జీహెచ్‌ఎంసీలో హైదరాబాద్‌ శివారు నగర పాలక…

Continue Reading →