తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 869 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా, 8 మంది మరణించారు.…
జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ. 30 వేలు లంచం తీసుకుంటూ డీఈఈ కృష్ణ.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అసిస్టెంట్…
హరితహారంతో దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పెద్ద అంబర్పేటలో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కులో మంత్రి కేటీఆర్తో…
హైదరాబాద్ నగరంలోని పెద్దఅంబర్పేట కలాన్లోని ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విద్యాశాఖ…
* సీనియార్టీ లిస్ట్ ను పట్టించుకోకుండానే ప్రమోషన్లు ఇస్తున్న తెలంగాణ పిసిబి అధికారులు* రూల్ ఆఫ్ రిజర్వేషన్లు తెలంగాణ పిసిబికి వర్తించదా..?* కోర్టులో కేసులుండగానే అనర్హులకు ప్రమోషన్లు…
మూడు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ జిల్లా అటవీశాఖ అధికారి బాబ్జీ రావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని అనంతపురం జిల్లా గోరంట్ల…
తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి.శ్రీనివాస రావు పుట్టినరోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీనివాసరావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటారు. గ్రీన్…
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడో విడత హరితహార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకర్ రెడ్డి తెలిపారు. జూలై…
హరితహారంలో ప్రతి ఉద్యోగి పాల్గొని 5 మొక్కలు నాటాలని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. బుధవారం టీఎన్జీవో భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.…
తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గాయి. నిన్నటి వరకు 1000కి పైగా నమోదైన పాజిటివ్ కేసులు.. ఇవాళ వెయ్యి లోపే నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 993…









