రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

పెద్ద ఎత్తున కేసుల నమోదు, మరణాలు పెరగడంతో పాటు రాష్ట్రంలో పరిస్థితి భయానకంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రివర్గ సమావేశం రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది.…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 4,826 కరోనా కేసులు.. 32 మంది మృతి

 తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,826 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 7,754 మంది కోలుకున్నారు. 32 మంది మృత్యువాతపడ్డారు.…

Continue Reading →

కడప పేలుడు ఘటనపై విచారణ ముమ్మరం : ఎస్పీ అన్బురాజన్‌

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనపై విచారణను ముమ్మరం చేశామని కడప ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన…

Continue Reading →

కడప క్వారీ పేలుడులో మృతులకు 10లక్షల పరిహారం

కడప జిల్లా మామిళ్లపల్లె క్వారీ పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం… మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షలు చొప్పున…

Continue Reading →

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్‌

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కరోనా బారినపడ్డారు. కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలినట్లు…

Continue Reading →

కడప పేలుడు ఘటన.. ఉన్నతస్థాయి కమిటీతో విచారణకు ప్రభుత్వం ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ 5 ప్రభుత్వశాఖలతో ఉన్నతస్థాయి…

Continue Reading →

కరోనాతో మునుగోడు తహసీల్దార్‌ సునంద మృతి

కరోనా బారిన పడిన నల్ల గొండ జిల్లా మునుగోడు తహసీల్దార్‌ సునంద (58) మృతి చెందారు. పక్షం రోజుల క్రితం వైరస్‌ బారినపడ్డారు. లంగ్స్‌ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా…

Continue Reading →

సున్నపురాయి గనుల్లో పేలుడు: తొమ్మిది మృతి

కడప జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించి తొమ్మిది మంది మరణించారు. కడప జిల్లా కలసపాడు మండలంలోని మామిళ్లపల్లె శివారులో శనివారం…

Continue Reading →

కొత్త మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు వీరే..

ఇటీవల తెలంగాణలో జరిగిన రెండు కార్పొరేషన్‌, ఐదు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసింది. అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. ఇక కార్పొరేషన్‌లకు…

Continue Reading →

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

తెలంగాణలో రాత్రి పూట కర్వ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో వారంరోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మే 15 వరకు కొనసాగనున్న రాత్రి…

Continue Reading →