నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతం తొలి ప్రాధాన్యం ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి 1,10,840 ఓట్లు సాధించి ఆధిక్యంలో…
టీఎస్పీఎస్సీ తాత్కాలిక (యాక్టింగ్) చైర్మన్ డీ కృష్ణారెడ్డి పదవీకాలం గురువారంతో ముగిసింది. నాంపల్లి కార్యాలయంలో కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ చింతా సాయిలు, ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్, అధికారులు ఆయన్ను…
తెలంగాణ వార్షిక బడ్జెట్ను శాసనసభలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం ఒక గంట 7 నిమిషాల పాటు కొనసాగింది. రాష్ట్ర బడ్జెట్ను రూ.…
తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారానికి వాయిదా పడ్డాయి. శాసనసభలో బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, మండలిలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…
అసైన్మెంట్ రివ్యూ కమిటీ (ఏఆర్సీ) అఫ్రూవల్ లేకుండా ఆన్లైన్లో పాసుపుస్తకాలను సృష్టించిన ఓ ప్రైవేట్ కం ప్యూటర్ ఆపరేటర్ను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం బెల్లంపల్లిలో రామగుండం…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. నగరంలోని సరూర్నగర్లో ఉన్న ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం హాళ్లలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్…
లోటస్పాండ్లోని తన కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో సమన్వయ సమావేశం జరిగింది. జిల్లా నేత లక్కినేని సుధీర్ ఆధ్వర్యంలో పలువురు ముఖ్య నేతలు ఈ…
తిరుపతి పార్లమెంట్, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సహా మాజీ సభ్యుల మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. అనంతరం సభను రేపటికి…
నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆత్మీయతను ఎప్పటికీ మరువలేను.. ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. రెండో రోజు ప్రారంభమైన…









