ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుతో టీఆర్‌ఎస్‌ దక్షిణాఫ్రికా కోర్‌కమిటీ సభ్యుల భేటీ

ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావుతో టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల ఆధ్వర్యంలో దక్షిణాఫ్రికా కోర్‌కమిటీ సభ్యులు సమావేశామయ్యారు. ఈ సమావేశంలో కన్వీనర్‌ వెంకట్‌రావు తాళ్లపెల్లి,…

Continue Reading →

రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి

రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ జి.వెంకటనారాయణ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణ కు హరితహారం” కార్యక్రమంలో భాగంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను అనుసరించి కమీషనర్, మంచిర్యాల మున్సిపాలిటీ ఇచ్చినటువంటి ఛాలెంజ్ ను…

Continue Reading →

నాగర్ కర్నూలు జిల్లా సాహిత్య సమాలోచన సదస్సు

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సి.ఎన్. రెడ్డి సేవా సాధన్ లో నిర్వాహచిన తెలంగాణ సాహిత్య అకాడమి, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నాగర్…

Continue Reading →

గ్రామీణ యువతకు ‘గ్రీన్‌ స్కిల్స్‌’పై ఉచిత శిక్షణ

డిగ్రీ చదివిన, ఇంటర్‌ (పాసైన లేదా మధ్యలో మానేసిన) గ్రామీణప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు పర్యావరణ సంబంధమైన ఉపాధి నైపుణ్యాలను అందించేందుకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కేంద్ర…

Continue Reading →

జీవకోటికి ప్రాణాధారం మొక్కల పెంపకం – మంచిర్యాల డిసిపి డి.ఉదయ్ కుమార్ రెడ్డి

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.రాజ్యసభ సభ్యులు ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ…

Continue Reading →

టీఎస్ సెట్స్-2020 నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి.

ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి టీఎస్ సెట్స్ – 2020 నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి. టిఎస్ ఈ సెట్…

Continue Reading →

రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు జన్మదినం ప్రేమ, ఆప్యాయతలను ప్రభోదిస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో క్రిస్మస్‌…

Continue Reading →

జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు

జార్ఖండ్‌ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. జేఎంఎం పార్టీ జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ ప్రారంభించిన గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా మొక్కల పంపిణీ చేసే కార్యక్రమాన్ని గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ప్రారంభించారు. గవర్నర్ కార్యక్రమాన్ని ప్రారంభించి తొలి…

Continue Reading →