కాళేశ్వరంపై సీబీఐ

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిని సీబీఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించింది. బ్యారేజీలపై జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన…

Continue Reading →

సీఎం రేవంత్‌ ఢిల్లీలో దీక్ష చేయాలి: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌

 సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగి.. బీసీలకు రాష్ట్ర స్థానిక సంస్థల్లో 42ు రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంట్‌లో బిల్లును ఆమోదింపజేయాలని బీఆర్‌ఎస్‌…

Continue Reading →

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెసకు చిత్తశుద్ధి లేదు: ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

బీసీ రిజరేషన్లకు సంబంధించిన బిల్లులకు బీఆర్‌ఎస్‌ సంపూ ర్ణ మద్దతు అందిస్తుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తెలిపారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల…

Continue Reading →

30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబరు 30 లోపు నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు 10వ తేదీ తర్వాత నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని…

Continue Reading →

రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేత

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం…

Continue Reading →

ఉర్దూ జర్నలిస్టులకు 100 కంప్యూటర్లు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఉర్దూ జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి 100 కంప్యూటర్లు సమకూర్చడానికి, వెనుకబడిన తరగతులు మైనారిటీ సంక్షేమ శాఖ మాత్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంగీకరించారని ఉర్దూ అకాడమీ చైర్మన్…

Continue Reading →

ఏసీబీ అదుపులో ఖిలా వరంగల్‌ తహసీల్దార్‌ బండి నాగేశ్వర్‌రావు

అక్రమాస్తుల ఆరోపణలతో ఖిలా వరంగల్‌ తహసీల్దార్‌ బండి నాగేశ్వర్‌రావు ఇంట్లో శుక్రవారం ఏసీబీ వరంగల్‌ రేంజ్‌ డీఎస్పీ సాంబయ్య నేతృత్యం లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏక…

Continue Reading →

‘సిగాచి’ బాధ్యులను గుర్తించాల్సి ఉంది

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌లో జరిగిన భారీ ప్రమాద ఘటనకు బాధ్యులను గుర్తించాల్సి ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. బాధ్యుల గుర్తింపు, ఘటనపై…

Continue Reading →

రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా మోహన్‌నాయక్‌

 తెలంగాణ రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా జే మోహన్‌నాయక్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం రాష్ట్ర రహదారుల చీఫ్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న మోహన్‌నాయక్‌కు రాష్ట్ర రోడ్డు…

Continue Reading →

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా విక్రమ్‌సింగ్‌ మాన్‌కు అదనపు బాధ్యతలు

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం…

Continue Reading →