బిఆర్ఎస్ గూండాగిరికి భ‌య‌ప‌డేది లేదు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ గూండాగిరికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డేది లేద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…

Continue Reading →

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ సమీక్ష

హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్…

Continue Reading →

ధరణి, భూ భారతి పోర్టల్ లలో అక్రమాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: ధరణి, భూ భారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్…

Continue Reading →

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలిని (ట్రస్టుబోర్డు) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ…

Continue Reading →

తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల

తెలంగాణలో రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తొలి విడతలో రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల…

Continue Reading →

ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్నికల సంఘం అదనపు కార్యదర్శి వాసం వెంకటేశ్వర్ రెడ్డి పర్యవేక్షణ

హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు కార్యదర్శి వాసం వెంకటేశ్వర్ రెడ్డి ఐఎఎస్ మంగళవారం కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం, చార్మినార్ నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలను సందర్శించి…

Continue Reading →

యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధి పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ఎంసీఆర్.హెచ్.ఆర్.డి. బోధి పెవిలియన్ లో యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్య సభ సభ్యుడు వేం…

Continue Reading →

ప్రపంచ ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణ: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమకు తెలంగాణ కొత్త కేంద్రంగా అవతరిస్తోందని, ఇకపై అత్యాధునిక విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రక్షణ వ్యవస్థల తయారీలో హైదరాబాద్ ప్రపంచ…

Continue Reading →

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు, ఐఏఎస్ మంగళవారం డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి…

Continue Reading →

‘కాలుష్య’ నియంత్రణ ఎలా?

తెలంగాణ రాష్ట్రంలో కాలుష్యాన్ని నియంత్రించాల్సిన సంస్థలోనే ‘కాలుష్యం’ పెరిగిపోతోంది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో సిబ్బంది కొరత, క్షేత్రస్థాయిలో తీవ్ర నిర్లక్ష్యం, కొందరు అధికారులు కంపెనీల…

Continue Reading →