తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. భారత్ రాష్ట్ర సమితి పార్టీపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్…
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో తిరుపతి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీనియర్ ఎన్విరాన్ మెంటల్ అధికారి యుగంధర మునిప్రసాద్ ఇంట్లో కర్నూలు ఏసీబీ డీఎస్పీ సోమన్న…
అది వెయ్యి రూపాయలు కావొచ్చు… అంతకన్నా పెద్ద మొత్తం కావొచ్చు.. ఆదాయాన్ని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు.. నెలవారీ మామూళ్ల విషయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో…
రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కొంత మందికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఎన్.శ్రీధర్ను…
ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న సీఎస్ కె.రామకృష్ణారావును ముఖ్యమంత్రికి సలహాదారుగా, ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. సంజయ్ 1992 బ్యాచ్ అధికారి. ఇదే బ్యాచ్కు చెందిన మరో ఇద్దరు సీనియర్…
హైదరాబాద్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ కల నెరవేర్చే క్రమంలో వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు…
హైదరాబాద్: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా ఖ్యాతి గాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఈ నెల 27వ తేదీన శ్రీకారం…
తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో భద్రత, భరోసా కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…
తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, సాంస్కృతిక సంప్రదాయాలు, జానపద వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో…









