రామన్నపేట లో జనావాసాల మధ్య తలపెట్టిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఇక్క డి ప్రజల ఆవేదనకు, ఆందోళనలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని…
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. వయోసంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం…
కాలుష్య నియంత్రణలో పీసీబీ అధికారులు విఫలం నా మాట వినట్లేదు.. మీ మాటైనా వింటారా..! సీఎస్ శాంతికుమారికి మంత్రి కొండా సురేఖ 70 పేజీల ఫిర్యాదు తెలంగాణ…
రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కోడిచర్ల, తీగాపూర్, గుండ్లపట్లపల్లి, రంగారెడ్డిగూడ, అప్పాజిపల్లి తండా గ్రామాల పరిసరాల్లో మానవ నివాసాలకు…
కాలుష్య పరిశ్రమల ఆగడాలకు అడ్డుకట్ట వేసేదేవరు…? వర్షం నీటితో కలిపి భారీగా వ్యర్థ జలాల ప్రవాహం అడ్డు అదుపులేకుండా భూగర్భ జలాలను కాలుష్యం చేస్తున్న పరిశ్రమలు మృత్యువాత…
తెలంగాణ రాష్ట్రంలో దూకుడు పెంచిన ఏసీబీ ఈ ఏడాది ఇప్పటికే సెంచరీ దాటిన కేసులు రోజూ 20 నుంచి 30 ఫిర్యాదులు వస్తున్నాయంటున్న ACB అధికారులు లంచం…
తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు భారీగా జరుగుతున్నాయి. తాజాగా వినాయకచవితి రోజున ఐదుగురు ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్గా సీవీ…
వినాయకచవితి సందర్భంగా రాష్ట్రప్రజలకు సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
20 ఏళ్ల కేసులో మళ్లీ వాయిదాలా..? కాలుష్య నియంత్రణ మండలిపై హైకోర్టు అసంతృప్తి తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) పనితీరు పై శుక్రవారం హైకోర్టు…
మట్టిని దేవునిగా చేద్దాం.. భక్తిని పూజగా అర్పిద్దాం.. అంటూ ప్రజల్లో మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ టీజీపీసీబీ రూపొందించిన మట్టి గణపతి విగ్రహాల పోస్టర్…









