క్షయ రహిత తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా కృషి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా దేశంలో క్షయ, మాతశిశు సంరక్షణ, నివారణ కార్యక్రమాలపై అన్ని రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో…

Continue Reading →

20 ప్రాంతాల్లో ఆధునిక ధాన్య సైలోలు: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో ధాన్యం నిల్వ వ్యవస్థను మరింత శాస్త్రీయంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…

Continue Reading →

మన వనరులే మన పెట్టుబడి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్ర‌భుత్వానికి ఆదాయ వ‌న‌రులు తీసుకువ‌చ్చే రంగాల‌పై పూర్తిగా దృష్టి పెట్టాల‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. మన వనరులే మన పెట్టుబడి అని ఆయన అన్నారు.…

Continue Reading →

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: భూ స‌మ‌స్య‌లు, భూవివాదాలు లేని తెలంగాణ‌ను నిర్మించాల‌నే ల‌క్ష్యంతో గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి నాయ‌క‌త్వంలో రాష్ట్ర ప్ర‌భుత్వం రాష్ట్రంలో భూ స‌ర్వే నిర్వ‌హించాల‌ని కీల‌క…

Continue Reading →

ఆర్టీసీ సిబ్బందికి 11శాతం ఫిట్‌మెంట్‌ చెల్లింపు: మంత్రి పొన్నం ప్రభాకర్‌

ఎన్నికల అధికారితో చర్చించి తెలంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె…

Continue Reading →

తెలంగాణా రైతాంగానికి తీపి కబురు: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ :  ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని జూన్ 30న ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించే భారీ రైతు సమ్మేళనం ద్వారా అధికారికంగా…

Continue Reading →

ఎకో పార్క్ లోరూ.35.50 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి

గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ లో రూ.17.84 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎకో పార్క్ లోరూ.35.50 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం…

Continue Reading →

మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలోని మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందుకోసం బడ్జెట్‌లో భారీగా నిధులను…

Continue Reading →

టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో ‘మహిళా శక్తి క్యాంటీన్’ను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మింట్ కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) ప్రధాన కార్యాలయ ఆవరణలో ఉద్యోగుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేయనున్న ‘మహిళా శక్తి క్యాంటీన్’ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

Continue Reading →

ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అంకితం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. స్కూల్…

Continue Reading →