తెలంగాణ రాష్ట్రంలో గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాల అధ్యయనానికి ముగ్గురు అధికారులతో ఒక…
మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం అంటే పేపర్ల మీద జీవోలు ఇవ్వడం కాదని మాజీ మంత్రి హరీష్రావుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎక్స్ వేదికగా…
తెలంగాణ రాష్ట్రంలో ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి అవినీతికి పాల్పడిన ఉద్యోగులను పట్టుకున్నారు. ములుగు డీఈఓ జి.పాణి రూ.15 వేలు, జిల్లా…
రసాయన పరిశ్రమలు నిబంధనలను కాలరస్తూ కాలకూట విషాన్ని చిమ్ముతున్నాయి. రసాయన పరిశ్రమల్లో రసాయన చర్యల కారణంగా విడుదలయ్యే రసాయన వ్యర్థాలను శుద్ధి కర్మాగారాల్లోకి తరలించాల్సి ఉండగా పరిశ్రమల…
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరగనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చంచి…
ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వెలువడుతుందని, కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించే మంత్రివర్గ సమవేశంలో…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఆదివారం (5కే రన్), వన మహోత్సవ కార్యక్రమాన్ని నార్సింగి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గండిపేటలోని మెలుహ…
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని… ఇందుకు అవసరమైన మౌలిక వసతులు,…
సీనియర్ జర్నలిస్ట్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాల కేసులో శుక్రవారం కొమ్మినేని బెయిల్ పిటిషన్ను విచారించిన జస్టిస్…
హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్గా స్నేహా శబరీష్ శుక్రవారం కలెక్టరేట్లోని చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్త కలెక్టర్కు అదనపు కలెక్టర్ ఎ.వెంకట్రెడ్డి, జిల్లా రెవెన్యూ…