బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ : మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ : బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటా ఇందిరమ్మ…

Continue Reading →

ఖేలో ఇండియా క్రీడలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి

న్యూఢిల్లీ : కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయను తెలంగాణ క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గురువారం న్యూఢిల్లీలో కలిశారు. ఆయనతోపాటు…

Continue Reading →

గత ప్రభుత్వం పేదలను దోచుకుంటే …ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇస్తోంది: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు శంకుస్థాపన చేసుకున్న ఇందిరమ్మ టవర్స్ నుంచి వచ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార…

Continue Reading →

బీసీ మహిళలకు ఆర్థిక స్వావలంబనే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ : బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు మహిళలు ఆర్థిక వృద్ధి సాధించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం…

Continue Reading →

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్ ఆసక్తి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

బీహార్ వ్యవసాయశాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహార్–తెలంగాణ రాష్ట్రాల మధ్య…

Continue Reading →

MCRHRDలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి. రాజేష్ పుష్కర్

భారత ఆర్మీ చేపట్టే వివిధ నియామకాల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించే విధంగా కలిసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలియజేశారు. ఆర్మీ నియామకాల్లో స్థానిక…

Continue Reading →

తెలంగాణ జైళ్ల చరిత్రలో తొలిసారి NIOS ద్వారా 78 మంది ఖైదీలకు SSC ఉత్తీర్ణత – ప్రత్యేక రిమిషన్ ప్రకటించిన జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా

ఖైదీల విద్య, పునరావాసం మరియు సమాజంలో తిరిగి గౌరవప్రదంగా జీవించేలా చేయడంలో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ చేపడుతున్న నిరంతర కార్యక్రమాల్లో మరో కీలక ముందడుగు పడింది.…

Continue Reading →

క్యూర్ పరిధిలో నేడు ఇందిరమ్మ టవర్స్‌కు శ్రీకారం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల కలను సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో…

Continue Reading →

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌, సిఫిలిస్‌పై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన ప్రచారం ప్రారంభం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌, సిఫిలిస్‌ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, వ్యక్తుల్లో స్వీయ ప్రమాద అంచనాను పెంపొందించి, స్వచ్ఛందంగా హెచ్‌ఐవీ, సిఫిలిస్‌ పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించేందుకు…

Continue Reading →

మిల్ల‌ర్ల నుంచి బ‌కాయిలు వ‌సూలు చేయాల్సిందే…: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్: మిల్ల‌ర్లు బ‌కాయిప‌డిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వ‌సూలు చేయాల్సిందేన‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. వ్యాపార దృక్ప‌థంతో మిల్లులు న‌డిపే వారితో సానుకూలంగా…

Continue Reading →