కోరలు చాస్తున్న కాలుష్యం

పరిశ్రమల నుండి తన్నుకొస్తున్న పొగల రక్కసి బాలానగర్ మండలంలో మృత్యుకుహారాల్లా పరిశ్రమలు బాలానగర్, రాజాపూర్ పరిధిలో 60కి పైగా కర్మాగారాలు ప్రమాదపుటంచున పదికి పైగా ఫ్యాక్టరీలు గతంలో…

Continue Reading →

డి.శ్రీనివాస్‌కు నివాళులు అర్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి

 నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ భౌతికయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత డీఎస్ కుమారులు సంజయ్, అరవింద్‌తో…

Continue Reading →

ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ కన్నుమూత

ఆదిలాబాద్‌ మాజీ రమేశ్‌ రాథోడ్‌ కన్నుమూశారు. శనివారం ఉదయం ఉట్నూర్‌లోని తన నివాసంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్‌…

Continue Reading →

ప్రభుత్వ అధికార లాంఛనాలతో డీఎస్‌ అంత్యక్రియలు

పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత డీ. శ్రీనివాస్‌ (D.Srinivas) కన్నుమూశారు. గతకొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌…

Continue Reading →

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీ. శ్రీనివాస్‌ కన్నుమూత

 కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ (D. Srinivas) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస…

Continue Reading →

కాలుష్య రహిత నియోజకవర్గమే లక్ష్యం : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడును కాలుష్య రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో నల్లగొండ,…

Continue Reading →

అటవీశాఖలో బదిలీలకు రంగం సిద్ధం

ప్రధాన రక్షణాధికారిగా సీనియర్ మహిళా ఐఎఫ్ఎస్ అధికారిణి..? అంతర్గత బదిలీలు వివాదం కావడంతో ప్రభుత్వం నిర్ణయం మూడేండ్లుగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులపై వేటు.. తెలంగాణ పిసిబి(PCB)లో…

Continue Reading →

సౌత్ గ్లాస్ కంపెనీలో భారీ పేలుడు

కార్మికుల ప్రాణాలు చెల్లాచెదురు ఐదుగురు కార్మికులు మృతి.. 13 మందికి తీవ్ర గాయాలు మృతులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే.. చెల్లాచెదురుగా పడిపోయిన శరీర భాగాలు ఆటో…

Continue Reading →

ఈవీడీఎం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రంగనాథ్‌

జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిషనర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌(ఐజీ) ఎవి రంగనాథ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన…

Continue Reading →

జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆమ్ర‌పాలి

జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా ఐఏఎస్ ఆఫీస‌ర్ ఆమ్ర‌పాలి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. క‌మిష‌న‌ర్‌గా ఆమ్ర‌పాలి బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డంతో రొనాల్డ్ రోస్ ఆ బాధ్య‌త‌ల నుంచి రిలీవ్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా…

Continue Reading →