నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించండి: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: మేడారం అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌తాప్ర‌మాణాలు పాటించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి ప‌నులను ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌వేక్షించాల‌ని.. ఏ…

Continue Reading →

త‌క్కువ వ‌డ్డీతో రుణాలు మంజూరు చేయండి:

హైద‌రాబాద్‌: తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల‌కు త‌క్కువ వ‌డ్డీ రేటుతో రుణాలు ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హ‌డ్కో ఛైర్మ‌న్ సంజ‌య్ కుల‌శ్రేష్ఠ‌ను కోరారు. హైద‌రాబాద్‌లో…

Continue Reading →

తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు ప్ర‌ధాన‌మంత్రి మోదీ, రాహుల్‌కు ఆహ్వానం

హైద‌రాబాద్‌: భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో డిసెంబ‌రు 8, 9వ తేదీల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న‌ తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం…

Continue Reading →

తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రం దేశంతోనే కాదు, ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇందిరమ్మ రాజ్యం లో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలోని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్యాబినెట్ మంత్రులు…

Continue Reading →

మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్కులు: మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్కును అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

Continue Reading →

66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్ తెలంగాణా రాష్ట్ర జ్యూడిషియల్ సర్వీసులో సివిల్ జడ్జెస్ (జూనియర్ డివిజన్ ) స్థాయిలో 66 పోస్టులను భర్తీ చేయడానికి ఆన్-లైన్ పద్దతిలో అర్హులైన వారినుండి ధరకాస్తులను…

Continue Reading →

డిసెంబర్ లో గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

గత రెండు సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఇచ్చిన ప్రాధాన్యత దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. రైతుల సంక్షేమాన్ని అత్యున్నత లక్ష్యంగా పెట్టుకున్న ప్రజా ప్రభుత్వం, బడ్జెట్‌లో సింహభాగాన్ని…

Continue Reading →

ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ. 707.30 కోట్లు విడుదల

ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంభంసించిన రూ. 707.30 కోట్లు విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి పక్రమార్క ఆదేశాలు జారీ…

Continue Reading →

విద్యుత్ రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

భవిష్యత్తులో రాష్ట్ర జిడిపి పెరగడానికి కావలసిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం యావత్తు క్యాబినెట్ సహచరులం అంతా కలిసి తెలంగాణ…

Continue Reading →

ఉద్యమ జ్ఞాపకాలు నా గుండెల్లో పదిలంగా ఉన్నాయి: మాజీ మంత్రి హరీశ్‌రావు

దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమం నాటి రోజులను బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు గుర్తుచేసుకున్నారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్‌ 29న ప్రారంభించిన ఆమరణ…

Continue Reading →