హైదరాబాద్ : ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం ఆదివాసీ గిరిజన జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్ ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార…
తాజా వార్తలు

హైదరాబాద్ : 61–జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) కాలిపోయిన మెమరీ / మైక్రో కంట్రోలర్ను తనిఖీ చేసి ధృవీకరించాలంటూ అర్హులైన…
తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3…
ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కలిసి పని చేద్దాం, యావత్ ప్రపంచం ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం అన్నారు. గురువారం సాయంత్రం ఆయన…
రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్, ఇతర సమస్యలపై ప్రధానమంత్రి సమయం తీసుకుని సమిష్టిగా కలుద్దామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమావేశంలో చెప్పారు. అంతేకాక ఆదిలాబాద్…
రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎంపీల సమావేశం ఏర్పాటు చేశాము. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం తొమ్మిదవ షెడ్యూల్లో సవరణ జరగాలి.…
తెలంగాణ రాష్ట్రంలో పులుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని అరణ్యభవన్లో స్టేట్…
హైదరాబాద్: నిర్మాణాల్లో భద్రతా ప్రమాణాల అమలులో విశేష ప్రతిభ కనబరుస్తూ తెలంగాణ రోడ్లు–భవనాల శాఖ (R&B) జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా…
హైదరాబాద్: అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిలవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబరు 8, 9వ తేదీల్లో…
జిల్లాల్లోని ప్రాసిక్యూషన్ విభాగానికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 33 జిల్లాల్లోని జ్యుడిషియరీకి అనుగుణంగా అన్ని జిల్లాల్లోనూ ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.…









