తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులిచ్చారు. శిఖా గోయల్‌ను సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో…

Continue Reading →

 సిందూరం మొక్క‌ను నాటిన ప్ర‌ధాని మోదీ

ఇవాళ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ఢిల్లీలోని త‌న నివాసంలో సిందూరం మొక్క‌ను నాటారు. గుజ‌రాత్‌లోని కుచ్‌కు చెందిన త‌ల్లులు, సోద‌రీమ‌ణులు ఈ…

Continue Reading →

మూడు మొక్కలు నాటండి: మాజీ ఎంపీ సంతోష్‌ కుమార్‌

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో చేరి.. మూడు మొక్కలు నాటి.. భవిష్యత్తుకు బాటలు పరచాలని గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఫౌండర్‌, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ…

Continue Reading →

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, (World Environment Day – June-05)

గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము. సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం. సాంప్రదాయాలను…

Continue Reading →

పర్యావరణాన్నికాపాడుకోవడానికి మన వంతు బాధ్యతలు ఏంటి..?

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ – 5) సందర్భంగా అర్టికల్ – 1 మన చుట్టు ఉన్నవాతావరణం పూర్తిగా కలుషితమై ఉంది.. అంతేకాదు మనం పీల్చే గాలి,…

Continue Reading →

ధరిత్రికి కాలుష్య గ్రహణం

అదో పాత గుడి. సంప్రదాయానికి ప్రతీకగా ఉంది. దాని పరిసరాల్లో రకరకాల ఫొటో షూట్లు జరుగుతున్నాయి. ఒకవైపు పిల్లాడి తొలి పుట్టినరోజుకు సంబంధించిన ఫొటో షూట్‌. ఓ…

Continue Reading →

అటవీ చట్టాలు సంస్కరించండి.. కేంద్రానికి రాష్ట్ర మంత్రి సీతక్క విజ్ఞప్తి

అడవుల్లో నివసించే గిరిజనుల అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలను అడ్డుకోకుండా అటవీ శాఖ చట్టాలను సంస్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఎస్డీఎఫ్‌…

Continue Reading →

జిహెచ్ఎంసి కమిషనర్ పర్యటన… జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించిన అధికారులు

జీడిమెట్లలో జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ పర్యటించారు. కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఇరిగేషన్ ఎఇఇ అధికారి దౌర్జన్యం చేశారు. కమిషనర్ ను మీడియా ప్రతినిధులు…

Continue Reading →

జాగృతి సంస్థ.. తెలంగాణ ప్రజల గొంతుక: కవిత

 తెలంగాణ ప్రజల గొంతుక జాగృతి సంస్థ అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శనివారం బంజారాహిల్స్‌ తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఎసిబి(ACB)కి చిక్కిన సర్వేయర్

అవినీతి నిరోధక శాఖ(ACB) వలకు మరో అవినీతి తిమింగళం చిక్కింది. రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఓ సర్వేయర్ ఎసిబికి పట్టుబడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట…

Continue Reading →