ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం (గజ్వేల్) ఈఎన్సీ బి. హరిరామ్ నాయక్ ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నీటి…
తాజా వార్తలు

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్మిక లోకానికి ‘మే’ డే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి…
లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) గడువును ప్రభుత్వం మరో మూడు రోజులు (మే 3 వరకు) పొడిగించింది. ముందు నిర్ణయించిన ప్రకారం బుధవారంతో గడువు ముగిసిన ఈ…
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కుడ్లిగి రామకృష్ణారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి పదవీవిరమణ చేయడంతో.. రామకృష్ణారావును ప్రభుత్వం నూతన సిఎస్ గా…
తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2.15 గంటలకు రవీంద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. పది ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత…
తెలంగాణలో రేపు పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.…
భూదాన్ భూముల వ్యవహారంలో కొద్ది రోజుల క్రితం హైకోర్టు సింగిల్ బెంచ్ ఈనెల 24న ఉత్తర్వులు జారీ చేసింది. 27 మంది ఆఫీసర్లు చెందిన భూములను నిషేధిత…
పోలీసు కేసు నుంచి తప్పించేందుకు రూ.2.22 లక్షలు లంచం వసూలు చేసిన శామీర్ పేట ఎస్సై ఎం. పరశురాం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ…
రెండు రోజుల క్రితం 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం త్వరలోనే మరికొందరిని ట్రాన్ ఫర్ చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. సీఎస్ గా రామ…
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రైటర్ అవుతున్న శాంతికుమారిని.. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్చార్డీ) వైస్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది.…









